Home » BJP
ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని లేఖలో కోరారు. విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా, ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీకి ఛాలెంజ్ విసిరారు. మంగళవారం మాట్లాడిన ఆయన రేపటిలోగా బీజేపీ సీఎం అభ్యర్థి చెప్పాలని ఆ వ్యక్తితో తాను డిబేట్కు కూర్చునేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ నాయకులు మాట్లాడుతూ.. ఢిల�
ఏపీకి మూడు రాజధానుల అంశంపై తీవ్ర చర్చ నడుస్తోంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని
ఢిల్లీ ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. పోలింగ్ కు రోజులు దగ్గరపడుతున్న కొద్ది ఎన్నికల ప్రచారాల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే ఈ సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఓ ఉ�
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్దే మహాత్మా గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం బెంగళూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ‘కొంతమంది ఎవరో సత్యాగ్రహం చేసినందుకే స్వాతంత్ర్యం వచ్చిందని చెప్తు�
బీజేపీ, జనసేన పొత్తు వ్యవహారం అనుమానాస్పదంగా తయారైందనే వార్తలు గుప్పుమంటున్నాయి. అసలు ఆ రెండు పార్టీలు కలిసే ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ హడావుడి ఢిల్లీ పర్యటన.. అక్కడ నుంచి వచ్చాక బీజేపీ రాష్ట్ర నేత�
ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా(jamia millia islamia) యూనివర్సిటీలో మరోసారి కాల్పులు జరిగాయి. యూనివర్సిటీ 5 వ నెంబర్ గేట్ దగ్గర కాల్పులు చోటు
పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్-2020పై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. బడ్జెట్ పై పవన్ ప్రశంసలు కురిపించారు. వ్యవసాయ రంగానికి కొండ అండనిచ్చేలా బడ్జెట్
రైతులకు పెట్టుబడి సాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం రైతుబంధు. ఈ పథకాన్ని కేంద్రం ప్రశంసించింది. రైతుబంధు ఓ వినూత్న ఆలోచన అని
ఫిబ్రవరి-8న జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇవాళ(జనవరి-31,2020)ఢిల్లీలో కేంద్రమంత్రలు నితిన్ గడ్కరీ, ప్రకాష్ జావదేకర్, హర్షవర్థన్ ,ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ,రాజ్యసభ ఎంపీ విజయ్ గోయల్ ల సమక