Home » BJP
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త,జేడీయూ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ పై జేడీయూ చీఫ్,బీహార్ సీఎం నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతకాలంగా జేడీయూ మిత్రపక్షంగా ఉన్న బీజేపీపై ప్రశాంత్ కిషోర్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిం�
భారీ మెజార్టీతో మోడీ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటినుంచి అనేక సంచలన నిర్ణయాలతో విపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదేసమయంలో మోడీ సర్కార్ నిర్ణయాలు దేశవ్యాప్తంగా ప్రజల్లో అనేక భయాందోళనలకు దారి తీస్తున్నాయి. విపక్షాలను ఎప్
కేంద్ర మాజీమంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజుని త్వరలో గవర్నర్ పదవి వరించబోతోందా ? అంటే అవుననే సమాధానం వస్తోంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు తన 80వ పుట్టినరోజు వేడుకలను జనవరి 20న ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి సినీ రంగానికి చెందిన ప్రముఖులం
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) గురించి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి ఖండించారు. ప్రజలను తప్పుదారి
మున్సిపల్ ఎన్నికల్లో దారుణ ఓటమి గురైన విపక్షాలు సర్కార్పై తమ అక్కసు వెళ్లగక్కాయి. టీఆర్ఎస్ సర్కార్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించాయి. ఈ
హైదరాబాద్లో మజ్లిస్ పార్టీ, యునైటెడ్ ముస్లిం యాక్షన్ కమిటీ సభ ఘనంగా జరిగింది. సీఏఏ, ఎన్నార్సీకి నిరసనగా చార్మినార్ సమీపంలోని ఖిల్వత్ గ్రౌండ్స్లో ఈ సభను
సీఎం కేసీఆర్.. కేంద్రంపై ధ్వజమెత్తారు. దేశంలో CAAఅమలుపై ప్రశ్నిస్తూ.. బీజేపీ గవర్నమెంట్ వైఖరిని ఎండగట్టారు. భారత దేశాన్ని హిందూదేశంగా మారుస్తున్నారని అనుకుంటున్నారు. ఇలాంటి కామెంట్లు వింటుండే సిగ్గుగా అనిపించిందని అన్నారు. మున్సిపల్ ఎన్నిక�
కేంద్రంలో ఉన్న సర్కార్ సరిగ్గా పనిచేయడం లేదని, ఢిల్లీ పెద్దల తీరు సరిగ్గా లేదని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రానికి GST కింద సుమారు రూ. 5 వేల కోట్లు రావాల్సి ఉందన్నారు. IGST కింద రూ. 2 వేల 812 కోట్లు రావాల్సి ఉందని వివరించార
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కారు దూసుకెళ్లింది. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ హవా స్పష్టంగా కనిపించింది. టీఆర్ఎస్ జోరుకి
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎం పార్టీ బోణీ కొట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని భైంసా మున్సిపాలిటీని ఎంఐఎం కైవసం చేసుకుంది. భైంసా మున్సిపాలిటీలో