Home » BJP
అధికారంలోకి రాగానే తొలి సంతకం రుణమాఫీపై చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి మోసం చేశారని కేటీఆర్ ఆరోపించారు.
దక్షిణ భారత దేశంలో పోలింగ్ నాలుగు విడతల ఎన్నికల్లో పూర్తైంది. మిగిలిన 3 విడతల పోలింగ్ ఉత్తర భారత దేశమే కావడంతో నేతలు హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా, పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించే పార్టీకి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు ఎక్కువగా ఉండే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు.
ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ అంతా టీడీపీ ఆఫీస్ నుండి జరిగాయి. పథకాలకు కాకుండా కాంట్రాక్టులకు డబ్బులు వేస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ఆ సర్వేలో సైలెంట్ ఓటింగ్ అంతా బీఆర్ఎస్ కు పడినట్టుగా రిపోర్ట్ చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒక్క ఎంపీ సీటు గెలిచే అవకాశం ఉంది.
కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు. వీరితో పాటు పలువురు స్వతంత్రులు ఎమ్మెల్సీ ఎన్నికల పోరులో నిలిచారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై 5 నెలల్లోనే వ్యతిరేకత వచ్చిందని అంచనా వేస్తున్న గులాబీ దళం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు లాభం చేకూర్చే అవకాశం ఉందని ఆశిస్తోంది. దీనికి తోడు బీజేపీకి క్షేత్రస్థాయిలో సరైన క్యాడర్ లేకపోవడం కూడా బీఆర్ఎస్ కే మేలు చేస్తుందన�
Ap Polling Percentage : ఏపీలో పెరిగిన పోలింగ్ శాతం.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు అనేక అడ్డదారులు తొక్కారు. ప్రభుత్వం ఇకనైనా హామీల అమలుపై దృష్టి సారించాలని హితవు పలికారు.
ఇంతకీ ఎవరు గెలుస్తారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.