Home » Black Money
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి.
డీమానిటైజేషన్ ఒక అట్టర్ ప్లాప్ షో. డీమానిటైజేషన్ ఫెయిల్యూర్ ప్రోగ్రాం అని పార్లమెంటులో కేంద్రమే చెప్పింది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పిన సమాధానం వల్ల డీ-మానిటైజేషన్ నిజాలు బయటపడ్డాయి. 2022 మార్చి నాటికి నకిలీ 500 నోట్లు 1లక్ష 89వేలు పైన�
కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. గతంలో దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ వ్యాఖ్యలను గుర్తుచేశారు. పేదల సంక్షేమంకోసం అందించే రూపాయిలో 15పైసలు మాత్రమే వారికి చేరుతోందని అన్నారని, నేడు ప్రధాని మోదీ హయాంలో మాత్రం 100శాతం డబ్బులు బ్యాంకుల ద్వారా లబ్ధిదారులకు
రూ.2000 నోట్లు రద్దవుతాయా? ఇప్పటికే వీటి ముద్రణ ఆగిపోయిందా? ఈ విషయంపై పార్లమెంటులో బీజేపీ ఎంపీ సుశీల్ మోది ఒక ప్రకటన చేశారు.
మన దేశానికి చెందిన వ్యక్తులు, సంస్థలు స్విస్ బ్యాంక్ల్లో ఉంచిన డిపాజిట్లు, సెక్యూరిటీలు, ఇతర పత్రాల విలువ 2021లో 30,500 కోట్లకు చేరినట్టు స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంక్ విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
పలువురు సెలబ్రిటీలను కిట్టీ పార్టీ పేరుతో ఆహ్వానించి వారి నుంచి కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేసిన శిల్పా చౌదరి రెండో రోజు పోలీసు కస్టడీ ముగిసింది. ఈరోజు జరిగిన విచారణలో రాధికా రెడ
వాళ్లంతా బ్లాక్ మనీ ఇచ్చారు: శిల్పాచౌదరి
ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించడంలో కొందరు రాజకీయ నేతలు ప్రత్యేక దారిని ఎంచుకుంటారు.
స్విస్ బ్యాంకుల్లో ఇండియన్ల నిధులు రూ.20వేల 700కోట్లకు మించి ఉన్నాయనే వార్తను కొట్టిపారేసింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ. 13ఏళ్లుగా డిపాజిట్ అవుతున్న అమౌంట్ కంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో నిధులు జమయ్యాయంటూ వార్తలు వచ్చాయి.
దొంగ నోట్ల కట్టడికి, బ్లాక్ మనీని అరికట్టడానికి ప్రధాని మోడీ గతంలో పెద్ద నోట్లు రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వాటి స్థానంలో కొత్త నోట్లు తెచ్చారు. మరి ప్రధాని మోడీ అనుకున్న లక్ష్యం నెరవేరిందా అంటే అనుమానాలు కలగక మానవ