Home » block
కొందరు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో దూషించడం.. వారిని మానసికంగా, సామాజికంగా ఇబ్బంది పెట్టడం చేస్తుంటారు. అదే ట్రోలింగ్. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ట్రోల్స్ బారిన పడినవారు చాలామంది ఉంటారు. వీటిని ఎదుర్కునే ధైర్యం లేక డిప్రె
రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో యాత్ర’ సందర్భంగా ఒక వీడియోకు బ్యాగ్రౌండ్లో ‘కేజీఎఫ్-2’ మ్యూజిక్ వాడుకుంది కాంగ్రెస్ పార్టీ. దీనిపై ఆ చిత్ర మ్యూజిక్ హక్కులు పొందిన ఆడియో సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది.
కరోనా వైరస్ కు కారణమయ్యే సార్స్-కోవ్-2 వైరస్ను క్రియారహితంగా మార్చే కృత్రిమ పప్టైడ్లను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) పరిశోధకులు తయారు చేశారు. వీటిని ఎస్ఐహెచ్ మినీ ప్రొటీన్లుగా పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు స్టేటస్ కో ఆదేశాలిచ్చినా మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో బృందా కారత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరుమలలో రూ.300 శ్రీవారి ప్రత్యేక దర్శనం టిక్కెట్లు బ్లాక్ లో విక్రయించారు. టీటీడీ జూనియర్ అసిస్టెంట్ కిరణ్ సహా ఐదుగురు దళారులను పోలీసులు అరెస్టు చేశారు.
whatsapp:వాట్సప్.. పర్సనల్ మెసేజింగ్ యాప్.. ఇప్పుడు నిత్య జీవితంలో ఓ భాగం అయిపోయింది.. రోజులో నిద్ర లేవగానే మొదట వాట్సప్ చూసి కార్యకలాపాలు సాగించేవారి శాతం ఎక్కువే. అయితే వాట్సాప్లో అనేక విషయాలు మనకు తెలియవు కూడా.. కొన్ని సందేహాలు ఎప్పుడూ వెంటాడుత�
new cyber crime with phone message: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో క్రైమ్స్ కి పాల్పడుతున్నారు. అమాయకులను మోసం చేసి బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఆఫర్లు, బహుమానాల పేరుతో మోసాలకు పాల్పడిన సైబర్ క్రిమినల్స్ ఇప్పుడు మరో ఫ్రాడ్ కి తెరలేపా�
ABVP activists block Minister KTR’s convoy : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి కేటీఆర్ కాన్వాయ్ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి కేటీఆర్ వస్తున్నారని తెలుసుకున్న కార్యకర్తలు పక్కా ప్లాన్తో మంత్
Ghaziabad Police block farmers : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ ఆందోళన కొనసాగుతోంది. ఢిల్లీ సరిహద్దులో రైతులు భారీగా మోహరించారు. ఇప్పటివరకు సింఘు, గాజీపూర్ బోర్డర్కే పరిమితమైన రైతుల ఆందోళనలు.. ప్రస్తుతం ఢిల్లీ-యూపీ సరిహద్దుల్ల�
డ్రాగన్ ఆగడాలకు భారత్ ముక్కుతాడు వేసింది. చైనాకు అతిపెద్ద ఆన్ లైన్ మార్కెట్ అయిన ఇండియా చైనీస్ యాప్స్ వినియోగంపై బ్లాక్ చేసింది. లడఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా మధ్య ప్రతిష్టంభనతో భారతదేశంలో యాంటీ చైనా సెంటిమెంట్ తెరపైకి వచ్చింది. ప్రతిఒక్కర