Home » Blockade
nationwide ‘rail roko’ : మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు రైలురోకో నిర్వహిస్తున్నారు. 2021, ఫిబ్రవరి 18వ తేదీ గురువారం మధ్యాహ్నం 12 గంటలకు రైల్రోకో ప్రారంభం కావల్సి ఉన్నా షెడ్యూల్ టైం కన్నా ముందుగానే రైళ్లను అడ్డుకుంటున్నారు రైత�
భారతదేశంలో కొనసాగుతున్న రైతుల నిరసనకు మద్దతుగా మాజీ అడల్ట్ స్టార్ మియా ఖలీఫా ట్వీట్టర్ ద్వారా సపోర్ట్ చేశారు. రైతులు నిరసనలు చేస్తున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడాన్ని ఆమె “మానవ హక్కుల ఉల్లంఘన” అంటూ చెప్పుకొచ్చింది. ప్రపం�
Punjab Farmers : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 24 నుంచి ఆందోళనలు చేపడుతున్న పంజాబ్ రైతు సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తాము చేపడుతున్న రైల్వే ట్రాక్ ల దిగ్భందంపై వెనక్కి తగ్గాయి. ఈ ఆందోళన విరమించేందుకు అ
రాజధాని రైతుల ఆందోళనలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. ఇవాళ NH-16 దిగ్బంధంతో కదం తొక్కుతున్నారు. టీడీపీ నాయకులను పోలీసులు ముందుస్తు అరెస్టులు చేశారు.
హై పవర్ కమిటీ సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఆందోళనలు మరింత ఉధృతం చేయాలని అమరావతి పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. రైతులతోపాటు వారి కుటుంబ సభ్యులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.