Home » blood donation camp
జియో తెలంగాణ సీఈవో కేసీ రెడ్డి, ధీరూభాయ్ అంబానీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రక్తదానం వల్ల ఆపదలో అత్యవసరసమయాల్లో ప్రాణాలను కాపాడటానికి తోడ్పడుతుంది. రక్తదానం చేయడం వల్ల దాతలకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఇది శస్త్రచికిత్సలు, క్యాన్సర్ చికిత్సలు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు అవసరమైన సహాయాన్ని అందించడమే కాకుం
స్కూల్ డైరెక్టర్ మేఘనా రావు జూపల్లి మాట్లాడుతూ సమాజ సంక్షేమం కోసం మేరు విద్యాసంస్థ ఆలోచిస్తుందని, భవిష్యత్తు తరాలు బాగుండాలంటే ఈ తరాన్ని శక్తిమంతంగా మార్చాలనే మై హోమ్ గ్రూప్ సంస్థ ఆశయాల నుంచే రక్తదాన శిబిరం ఆలోచన వచ్చిందన్నారు.
Mega Blood Donation Camp in Vijayawada