Blood in the mouth

    విద్యార్థితో గుంజిళ్లు తీయించిన పీఈటీ..నోటి వెంట రక్తం..

    December 14, 2019 / 07:15 AM IST

    రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి గురుకుల స్కూల్లో పీఈటీ ఇచ్చిన పనిష్మెంట్ తో  ఓ విద్యార్థి ప్రాణాలమీదకు తెచ్చింది. తొమ్మిదవ తరగతి చదివే హర్షవర్థన్ అనే విద్యార్థితో పీఈటీ 100 గుంజిళ్లు తీయించాడు. దీంతో హర్షవర్థన్ కు కాళ్లు విపరీతంగా న�

10TV Telugu News