Home » blood letter
మహారాష్ట్రలో ఈసారి ఉల్లి దిగుబడి పెరిగింది. అదే సమయంలో ఉల్లి ధర ఎన్నడూ లేని విధంగా తగ్గాయి. కొద్ది రోజుల క్రితం షోలాపూర్ మార్కెట్లో ఒక రైతు ఉల్లి అమ్మగా ఒక రూపాయికి కిలో అమ్ముడు పోయింది. 502 కిలోల ఉల్లి అమ్మితే రవాణా చార్జీలు 500 పోను.. ఆ రైతుకు 2 రూ
ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం పరమశివుడు కొలువైన కేదార్నాథ్ ఆలయ పూజారులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు రక్తంతో లేఖ రాశారు.