Blue print ready

    సర్జికల్ స్ట్రయిక్ : ఫిబ్రవరి 15నే ప్లేస్, డేట్, టైమ్ ఫిక్స్

    February 26, 2019 / 08:13 AM IST

    ఢిల్లీ: పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసి బాంబులు వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేయడంతో పాటు 245మంది టెర్రరిస్టులను మట్టుబెట్టింది. అలా పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకు�

10TV Telugu News