-
Home » BMC
BMC
భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు చిన్నారులుసహా ఏడుగురు సజీవదహనం
ముంబయిలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. చెంబూరులోని సిద్దార్ధ నగర్ కాలనీలో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ముగ్గురు చిన్నారులతోసహా ఏడుగురు సజీవదహనం అయ్యారు.
BMC Budget: రికార్డ్ స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టిన ముంబై మున్సిపాలిటీ.. దేశంలోని కొన్ని రాష్ట్రాల బడ్జెట్ కంటే కూడా ఎక్కువే
బడ్జెట్ ప్రతుల్లో పేర్కొన్నదాని ప్రకారం.. 3,545 కోట్ల రూపాయలను కోస్టర్ రోడ్ ప్రాజెక్ట్ కోసం కేటాయించారు. 1,060 కోట్ల రూపాయలను కోరేగావ్-ముల్లుండ్ రోడ్డు కోసం కేటాయించారు. 2,825 కోట్ల రూపాయలను ట్రాఫిక్ నియంత్రణకు కేటాయించారు. ఇకపోతే, దేశంలోని దాదాపు పద
Bombay HC: క్రికెట్ కిట్ కొన్న పేరెంట్స్ మంచి నీళ్లు కొనలేరా? బాంబే హై కోర్టు ప్రశ్న
క్రికెట్ స్టేడియంలలో మంచి నీళ్లు ఏర్పాటు చేసేలా చూడాలంటూ దాఖలైన పిటిషన్పై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలకు క్రికెట్ కిట్ కొనివ్వగలిగిన పేరెంట్స్.. మంచి నీళ్లు కొనివ్వలేరా? అని ప్రశ్నించింది.
Mumbai City: టాటా ప్లాంట్లో విద్యుత్ అంతరాయం, అంధకారంలో ముంబై
టాటా పవర్ ప్లాంట్ లో ఏర్పడిన సాంకేతిక అవాంతరాల కారణంగా దక్షిణ ముంబై నుంచి చెంబూర్, గోవండి వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది
Covid In Mumbai : ముంబైలో కోవిడ్ సునామీ..వైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇవాళే అత్యధిక కేసులు
ఫస్ట్,సెకండ్ వేవ్ లలో భారీగా కేసులు నమోదైన ముంబై నగరంలో ఇప్పుడు మళ్లీ కోవిడ్ పంజా విసురుతోంది. ముంబైలో బుధవారం నమోదైన కోవిడ్ కేసులు(15,166)కంటే ఇవాళ 25శాతం అధికంగా కేసులు
Covid-19 Test: గోవా నుంచి బయల్దేరిన షిప్ లో 66మందికి కొవిడ్ పాజిటివ్
కార్డెలియా క్రూయిస్ షిప్ లో ప్రయాణిస్తున్న 66మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లుగా కన్ఫామ్ అయింది. మంగళవారానికి ముంబై చేరుకుంటుండటంతో ఆ తర్వాత మరింత మందికి టెస్టులు నిర్వహిస్తారు...
Covid-19 : బాలీవుడ్ తారలు కరీనా కపూర్,అమృత అరోరాకి కరోనా
బాలీవుడ్ హీరోయిన్లు కరీనా కపూర్, అమృత అరోరా కరోనా బారిన పడ్డారు. తాజాగా నిర్వహించిన టెస్ట్ లలో వీరిద్దరికి కోవిడ్ పాజిటివ్ గా తేలిందని.. కొద్ది రోజులుగా వీరితో సన్నిహితంగా మెలిగిన
Sonu Sood : హోటల్ ఇల్లీగల్ అంటూ సోనూసూద్కు బీఎంసీ మళ్లీ నోటీసులు
మేం అక్టోబర్ 20నాడు బిల్డింగ్ ను చెక్ చేశాం. పనులు జరుగుతున్నాయని మీరు లెటర్ లో చెప్పినప్పటికీ..
Mask Rule Violators : మాస్క్ పెట్టుకోనివారి నుంచి ఒక్క సిటీలోనే రూ. 77కోట్లకు పైగా జరిమానా వసూలు
కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి అక్టోబర్-24,2021నాటికి బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్లు ధరించని వ్యక్తుల నుంచి రూ.77,37,41,000 కోట్లు జరిమానా వసూలు చేసినట్లు
Motivation worker : జోరువానలో కూడా డ్యూటీ చేస్తున్న పారిశుద్ధ కార్మికురాలు..హ్యాట్సాఫ్ అమ్మా ప్రశంసలు
Work commitment Sanitation worker : చేసే పనిమీద శ్రద్ధ అంతకి భావం ఉంటే మండుటెండ అయినా..జోరు వాన అయినా ఒక్కటే. మనకు అన్నం పెట్టే పనిమీద అటువంటి అంకిత భావం కలిగిన ఓ మహిళ జోరున వర్షం కురుస్తున్నా తన పని మానలేదు. తౌటే తుఫాను ప్రభావంతో ముంటైలో కురిసిన భారీ వర్షాలకు..భారీ