Home » BOAT
యెమెన్ తీరంలోని సముద్ర జలాల్లో ఘోర ప్రమాదం జరిగింది. 154మంది వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది.
దవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గేట్లు మధ్యలో బోటు ఇరుక్కుపోయింది. బ్యారేజీ మొదటి గేటు వద్ద ఈ ఘటన జరిగింది.
సెంట్రల్ మెడిటరేనియన్ వలస మార్గాన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైనదిగా ఐక్యరాజ్యసమితి అభివర్ణించింది. ఈ మార్గం ప్రతి సంవత్సరం వందల మంది ప్రాణాలను బలిగొంటోందని వెల్లడించింది.
boAt Lunar Pro LTE Smartwatch : రిలయన్స్ జియో ఇ-సిమ్ టెక్నాలజీతో బోట్ కంపెనీ నుంచి లూనార్ ప్రో ఎల్టీఈ స్మార్ట్వాచ్ వచ్చేస్తోంది. మీ ఫోన్ వెంట తీసుకువెళ్లకపోయినా ఈజీగా ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
ఉత్తర మాలిలో అల్ ఖైదా అనుబంధ సంస్థ జిహాదీలు దాడులకు తెగబడ్డారు. నైజర్ నదిలో టింబక్టు పడవ, ఉత్తర గావో ప్రాంతంలోని బాంబా వద్ద సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని జిహాదీలు దాడులు చేశారు....
boAt smartwatch : కొత్త బోట్ 'వేవ్ ఫ్యూరీ' స్మార్ట్వాచ్లో బ్లూటూత్ కాలింగ్, 1.83-అంగుళాల HD డిస్ప్లే, ఫంక్షనల్ క్రౌన్ వంటి మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నాయి. ధర, స్పెక్స్ ఏంటో ఓసారి లుక్కేయండి.
ఇటలీలో సముద్ర తీరంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ పడవ మునిగి దాదాపు 40 మంది మృతి చెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 100 మంది శరణార్థులతో వెళ్తున్న పడవ ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల ఒక్కసారిగా మునిగిపోయిందని అధ
Amazon Great Republic Day Sale : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) ఈ ఏడాది రిపబ్లిక్ డే సేల్ను ప్రకటించింది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 19, 2023 నుంచి ప్రారంభమై జనవరి 22, 2023న ముగుస్తుంది.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో గంజాయి స్మగ్లింగ్, వాడకం, స్మగ్లర్ల అరెస్ట్ ఎక్కువగా వార్తల్లో వినిపిస్తున్నాయి. వీటికి పక్కనే ఉన్న తమిళనాడులోనూ ఇదే పరిస్ధితి నెలకొంది.
అసోం పడవ ప్రమాదం: నలుగురు గల్లంతు