Home » bodies of five people
అమెరికా బలగాలు కాల్పుల్లో కాబూల్ విమానాశ్రయంలో ఐదుగురు మరణించారు. ఆ ఐదుగురి మృతదేహాలను వాహనంలో తీసుకెళ్లడం చూసినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు.