Home » body
కడుపులో ఇబ్బందిగా ఉన్నప్పుడు మిరియాలతో తయారుచేసిన టీ తాగితే హాయిగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థనురిలాక్స్ చేస్తుంది. కాబట్టి కడుపు ఉబ్బినట్లు అనిపించదు. మిరియాలు, పుదీనా కలిసిన టీ జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది.
రామంతాపూర్ ఇందిరానగర్ లో విషాదం చోటు చేసుకుంది. తల్లితో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లి పోయిన విద్యార్థిని అనూష రామంతాపూర్ చెరువులో శవమై కనిపించింది. విద్యార్థిని మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Delhi: నేరాల రాజధానిగా మారిన దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది. కొద్ది రోజుల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ లాంటి మరో దారుణ ఘటనే ఇది. నజాఫ్గఢ్లోని మిత్రాన్ గ్రామం శివార్లలో ఉన్న తన ధాబాలో తనతో సహజీవనం చేస�
యూఎస్ పరిశోధకులు పక్షవాతం గుట్టువిప్పారు. ఎలుకలపై ప్రయోగం నిర్వహించిన యూఎస్లోని అయోవా యూనివర్సిటీ పరిశోధకులు.. మెదడులోని రెండు వేర్వేరు ప్రాంతాలను కలిపే న్యూరల్ సర్క్యూట్.. మానవులతో సహా జంతువుల్లో ఒత్తిడితో కూడిన పరిస్థితికి ఎలా ప్రత�
కాల్షియం సప్లిమెంట్లను తీసుకోవటం కంటే ఆహారం రూపంలో తీసుకోవడం మంచిది. రోజుకు 500 మి.గ్రా కంటే ఎక్కువ తీసుకోకండి. అతిగా కాల్షియం తీసుకోవటం ఏమాత్రం శ్రేయస్కరం కాదు.
నారింజలో యాంటీ వైరల్, యాంటీ మైక్రోబల్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు సహాయపడతాయి. శీతాకాలంలో పాటు అన్ని సీజన్లలో లభించే నారింజ పండ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి.
శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. కీరదోసకాయల్లో 95% నీరు ఉంటుంది. టాక్సిన్స్ని తొలగించడం ద్వారా శరీరాన్ని బాగా హైడ్రేట్గా ఉంచడాని, పోషణకు సహాయపడతాయి.
రోజుకు ఎంతనీటిని తాగాలన్న ధానిపై చాలా మందిలో అనేక అనుమానాలు ఉన్నాయి. నీటిని ఎక్కువగా ఒకేసారి తాగకుండా కొద్ది కొద్దిగా తాగటం మంచిది. అలాగే దాహం వేస్తున్న సమయంలో తాగాలి.
మొక్కల ఆధారిత ఆహారాలు మన చర్మాన్నికి ఎంతో మేలు చేస్తాయి. వీటి ద్వారా చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖ్యంగా ఆకుకూరలు తినండం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
విటమిన్ సి మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలలో ఒకటి. విటమిన్ సి ఎముకల అభివృద్ధికి, రక్తనాళాల ఆరోగ్యానికి గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది.