body found in pvt. hospital’s water sump

    Eluru : మిస్టరీ వీడింది, 14 రోజుల పసికందును తల్లే చంపేసింది!

    August 12, 2021 / 01:54 PM IST

    14 రోజులకే ఆ పాపకు నిండు నూరేళ్లు నిండిపోయాయి. మూడు రోజుల క్రితం పాప పాలు తాగట్లేదని ఆసుపత్రికి తీసుకెళ్లారు తల్లిదండ్రులు. కానీ డిశ్చార్జి చేసిన కాసేపటికి విగతజీవిగా కనిపించింది. అది కూడా ఆసుపత్రిలోని ఓ నీటి తొట్టెలో. ఈ విషాద ఘటన...ఏలూరులోని �

10TV Telugu News