Home » boiler blast
ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఉత్తర ప్రదేశ్లోని హాపూర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలడంతో తొమ్మిది మంది కూలీలు మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో పేలుడు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు.
తమిళనాడులోని ఓ పవర్ ప్లాంట్ కు చెందిన బాయిలర్ పేలడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇందులో 16మంది తీవ్రగాయాలకు గురికాగా ఆరుగురు మృతి చెందారు. పవర్ ప్లాంట్ తమిళనాడులోని కడ్డలూరులో ఉంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఎల్సీ లిమిటెడ్(నేవేలీ లిగ్�
ఖమ్మం: జల్లాలోని పెనుబల్లి మండలం నాయకన్ గూడెంలో విషాదం చోటు చేసుకుంది. సాయి సంజూస్ మొక్క జొన్న విత్తనాల కంపెనీలో ప్రమాదవశాత్తు బాయిలర్ పేలింది. ఈ