Home » BOMBAY HC
ప్రతి నెల రూ.లక్ష సంపాదిస్తున్న భర్తకు ఇతర ఆర్థికపరమైన బాధ్యతలు ఏవీ లేవని ధర్మాసనం గుర్తించింది.
ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే కేసులో సుప్రీంకోర్టు బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఈకేసును మరోసారి విచారించాలని ఆదేశించింది.
సెప్టెంబర్ 8, 1990 నాటి బదిలీ దస్తావేజును ఆమె తల్లి, సోదరులు వ్యతిరేకించారు. ఈ దస్తావేజు ఆధారంగానే ఆమె ఇద్దరు సోదరులకు ఆస్తి బదిలీ జరిగింది. అయితే దానిని చెల్లనిదిగా ప్రకటించాలని పిటిషనర్ కోరింది. రాతపూర్వకుంగా తానిచ్చే అనుమతి లేకుండా తన ఆస్తి�
2010 అక్టోబరు 25న మకరంద్ పట్వర్దన్ (38) ఇద్దరితో పుణె నుంచి ముంబయికి కారులో బయల్దేరారు. ఆ కారు ఆయన సహచరునిదే. ఆ సహచరుడే డ్రైవింగ్ చేశాడు. అయితే వెనుక టైరు పేలడంతో కారు లోయలో పడి పట్వర్దన్ మరణించాడు
రిటైర్డ్ ఆర్మీ అధికారి దంపతుల వివాహాన్ని రద్దు చేస్తూ 2005 నవంబర్లో పూణె ఫ్యామిలీ కోర్టు తీర్పునిస్తూ విడాకులు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ భార్య బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఆమె అప్పీలులో భర్తకు ఇతర స్త్రీలతో సంబంధాలు ఉన్నాయని, ఆ�
తాను గర్భవతినని తెలిసిన అనంతరం నుంచి తనకు ఆ వ్యక్తి దూరంగా ఉంటున్నాడట. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ వ్యక్తిని ఫిబ్రవరి 2020లో ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తన గర్భం గురించి చెప్పగానే అతడు ఆమెను పక్కన పెట్టడం ప్రారంభించాడు. తన గర్భం గు�
వాస్తవానికి అదనపు నిర్మాణాలను రెగ్యూలరైజ్ చేయాలని జూన్లో బీఎంసీని నారాయణ రాణె ఆశ్రయించారు. దీనిని బీఎంసీ తిరస్కరించింది. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆ నిర్మాణాలు కోస్టల్ రెగ్యులేషన్ జోన్(సీఆర్జడ్), ఫ్లోర్ స్పేస్ ఇండెక�
క్రికెట్ స్టేడియంలలో మంచి నీళ్లు ఏర్పాటు చేసేలా చూడాలంటూ దాఖలైన పిటిషన్పై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలకు క్రికెట్ కిట్ కొనివ్వగలిగిన పేరెంట్స్.. మంచి నీళ్లు కొనివ్వలేరా? అని ప్రశ్నించింది.
‘ బాలుడి పెదవులపై ముద్దులు పెట్టడం, ప్రైవేటు పార్టులను తాకటం లైంగిక నేరం కాదు’..అంటూ నిందితులకు బెయిల్ మంజూరు చేసింది బాంబే హైకోర్టు.
మంచంమీద పడుకున్న మహిళ పాదాలు తాకినా ఆమె గౌరవాన్ని, మర్యాదను కించపరిచినట్లేనని బాంబే హైకోర్టు ఓ కేసు విషయం కీలక వ్యాఖ్యలు చేసింది.