Home » Bonda Uma Maheshwar Rao
కొండ మీద జరుగుతున్న దుర్మార్గాలు ఆ భగవంతుడికే తెలియాలన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక.. శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఈ ట్రస్ట్ ద్వారా రోజుకు వేయి టిక్కెట్లకు పైగా అమ్ముతున్నారని పేర్కొన్నారు.
వైసీపీ ఆరోపణలకు టీడీపీ కౌంటర్ ఇచ్చింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ అంటే అంబటి రాంబాబుకు అర్థం తెలుసా అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బొండా ఉమా మహేశ్వర్ రావు ప్రశ్నించారు.