Home » Book
కేంద్ర మంత్రి జయశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పాంపియా రాసిన పుస్తకాన్ని చదివానని, సుష్మా స్వరాజ్ని అవమానించే విధంగా పాంపియా రాసుకొచ్చారని అన్నారు. ఆమెతో తాను ఎంతో ఆప్యాయంగా సన్నిహితంగా ఉండేవాడినని గుర్తు చేసుకున్నారు. ఆమెను అగౌరవపరిచ�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై 'కట్ల పూలదడి' పేరుతో కవియిత్రి తుమ్మల కల్పనా రెడ్డి రాసిన కవితా సంకలనాన్ని ఇవాళ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ ప్రజల జీవితాన్ని సప్తవర్ణ శోభితం చేస్తున్న కేసీఆర్
మధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లా పోలీస్ యంత్రాంగం వినూత్నంగా శిక్షలు అమలు చేస్తోంది.
inter caste marriages Health for future generations science study : కులాంతర పెళ్లిళ్లు ఆరోగ్యానికి, భావితరాలకు మేలు చేస్తాయని వైద్య పరిశోధనలో వెల్లడైంది. ఈ విషయంపై ఏనాటి నుంచి పరిశోధనలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. హార్వర్డ్ వర్సిటీ సైంటిస్ట్ డేవిడ్ రీచ్ రాసిన పుస్తకంలో దీనిక
Nagarjunasagar – Srisailam launch : నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి ఇవాళ నుంచి లాంచీ ప్రయాణం ప్రారంభం కానుంది. పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ నుంచి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రమైన శ్రీశైలానికి తొలి లాంచీ వెళ్లనుంది. ఈ నెల 14వ తేదీ నుంచే లాంచీ ప్రయాణం ప్రార�
సుప్రసిద్ధ భాషావేత్త, ఆంధ్రప్రదేశ్లో వందల మంది సీనియర్ పాత్రికేయులకు గురువు బూదరాజు రాధాకృష్ణ. ఆయన 88వ జయంతి సందర్భంగా ఆయన శిష్య బృందం తీసుకొచ్చిన కవితా సంకలనం ‘‘గురు స్మరణలో’’. ఈ పుస్తకాన్ని ఏపీ సీఎం జగన్ శనివారం(మే 2,2020) తన క్యాంపు కార్యాల
కరోనావైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ గురువారం కర్ణాటకలోని కల్బుర్గి జిల్లాలో నిర్వహించిన వార్షిక రథోత్సవంలో వందలాది భక్తులు పాల్గొన్నారు. కరోనా హాట్ స్పాట్ గా ఉన్న కలబుర్గిలోన�
కరోనా వైరస్(కోవిడ్-19) దెబ్బకి చైనాలో ఇప్పటివరకు 1700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇది అధికార లెక్కే. అనధికరికంగా ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. రెండు నెలల క్రితం చైనాలోని వూహాన్ సిటీలో మొదటిగా వెలుగులో�
దృష్టిలోపం ఉన్న వారికి త్వరలోనే ఆడియో పుస్తకాలు రానున్నాయి. కేరళ రాష్ట్రం ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ లోపం ఉన్న వారు బ్రెయిలీ లిపిలో చదువుకోవాలంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై స్టేట్ కౌన్సిల్ ఫడ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్ర
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీతో ప్రధాని మోడీని పోలుస్తూ ప్రచురించిన ఓ పుస్తకంపై వివాదం నెలకొన్నది. పుస్తక ఆవిష్కరణ ఫొటోలు రచయిత ట్వీట్ చేయడంతో వివాదం చెలరేగింది.