-
Home » Book
Book
Sushma Swaraj: సుష్మా స్వరాజ్పై అమెరికా మాజీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
January 25, 2023 / 05:58 PM ISTకేంద్ర మంత్రి జయశంకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పాంపియా రాసిన పుస్తకాన్ని చదివానని, సుష్మా స్వరాజ్ని అవమానించే విధంగా పాంపియా రాసుకొచ్చారని అన్నారు. ఆమెతో తాను ఎంతో ఆప్యాయంగా సన్నిహితంగా ఉండేవాడినని గుర్తు చేసుకున్నారు.…
Minister KTR: కేసీఆర్పై కవితలతో ‘కట్ల పూలదడి’ పుస్తకం.. ఆవిష్కరించిన కేటీఆర్
November 30, 2022 / 09:38 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై 'కట్ల పూలదడి' పేరుతో కవియిత్రి తుమ్మల కల్పనా రెడ్డి రాసిన కవితా సంకలనాన్ని ఇవాళ రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ ప్రజల జీవితాన్ని సప్తవర్ణ…
Madhya Pradesh : నిబంధనలు ఉల్లంఘించి..రోడ్డెక్కారా…రామనామం రాయాల్సిందే
May 16, 2021 / 05:55 PM ISTమధ్యప్రదేశ్లోని సాత్నా జిల్లా పోలీస్ యంత్రాంగం వినూత్నంగా శిక్షలు అమలు చేస్తోంది.
కులాంతర వివాహాలు భావి తరాలకు మేలు..ఆరోగ్యంతో పాటు ఆయుష్షు పెరుగుతుంది..
November 25, 2020 / 10:58 AM ISTinter caste marriages Health for future generations science study : కులాంతర పెళ్లిళ్లు ఆరోగ్యానికి, భావితరాలకు మేలు చేస్తాయని వైద్య పరిశోధనలో వెల్లడైంది. ఈ విషయంపై ఏనాటి నుంచి పరిశోధనలు ఇదే…
నేటి నుంచే నాగార్జునసాగర్ – శ్రీశైలం లాంచీ ప్రయాణం
November 21, 2020 / 07:08 AM ISTNagarjunasagar – Srisailam launch : నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలానికి ఇవాళ నుంచి లాంచీ ప్రయాణం ప్రారంభం కానుంది. పర్యాటక కేంద్రమైన నాగార్జునసాగర్ నుంచి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రమైన శ్రీశైలానికి తొలి లాంచీ వెళ్లనుంది.…
‘గురు స్మరణలో’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
May 2, 2020 / 07:27 AM ISTసుప్రసిద్ధ భాషావేత్త, ఆంధ్రప్రదేశ్లో వందల మంది సీనియర్ పాత్రికేయులకు గురువు బూదరాజు రాధాకృష్ణ. ఆయన 88వ జయంతి సందర్భంగా ఆయన శిష్య బృందం తీసుకొచ్చిన కవితా సంకలనం ‘‘గురు స్మరణలో’’. ఈ పుస్తకాన్ని ఏపీ…
లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన…కరోనా హాట్ స్పాట్ లో రథోత్సవం
April 17, 2020 / 10:46 AM ISTకరోనావైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ గురువారం కర్ణాటకలోని కల్బుర్గి జిల్లాలో నిర్వహించిన వార్షిక రథోత్సవంలో వందలాది భక్తులు పాల్గొన్నారు. కరోనా హాట్ స్పాట్ గా…
కరోనా వెనుక అసలు కథ…40ఏళ్ల క్రితమే వూహాన్ వైరస్ గురించి ఓ నవలలో ప్రస్తావన
February 17, 2020 / 12:16 PM ISTకరోనా వైరస్(కోవిడ్-19) దెబ్బకి చైనాలో ఇప్పటివరకు 1700 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇది అధికార లెక్కే. అనధికరికంగా ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. రెండు నెలల…
దృష్టిలోపం ఉన్నవారికి వాళ్లకు నచ్చిన వాయిస్ లో ఆడియో పుస్తకాలు
February 15, 2020 / 09:15 PM ISTదృష్టిలోపం ఉన్న వారికి త్వరలోనే ఆడియో పుస్తకాలు రానున్నాయి. కేరళ రాష్ట్రం ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ లోపం ఉన్న వారు బ్రెయిలీ లిపిలో చదువుకోవాలంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై స్టేట్ కౌన్సిల్…
శివాజీతో మోడీని పోలుస్తూ పుస్తకం : నిషేధించాలంటూ నిరసనలు
January 14, 2020 / 02:01 AM ISTమరాఠా యోధుడు ఛత్రపతి శివాజీతో ప్రధాని మోడీని పోలుస్తూ ప్రచురించిన ఓ పుస్తకంపై వివాదం నెలకొన్నది. పుస్తక ఆవిష్కరణ ఫొటోలు రచయిత ట్వీట్ చేయడంతో వివాదం చెలరేగింది.