Home » Book Fair
2019లో కార్యకలాపాలు ప్రారంభించిన నాటి నుంచి భారతదేశ వ్యాప్తంగా 20 నగరాలలో 50కు పైగా బుక్ ఫెయిర్స్ను కితాబ్ లవర్స్ నిర్వహించింది. తమ ‘లోడ్ ద బాక్స్’ ప్రచారం ద్వారా, రీడింగ్ను అందుబాటులో ప్రతి భారతీయునికీ చేరువచేయడానికి ప్రయత్నిస్తుంది. �
హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్లో జరుగుతున్న 34వ జాతీయ పుస్తక ప్రధర్శనకు వచ్చే పుస్తక ప్రియులకు టీఎస్ఆర్టీసి డిస్కౌంట్ ప్రకటించింది.
పుస్తకం ఎన్నో సంగతులు చెప్తుంది.. పుస్తకం ఎన్నో అనుభవాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది.. ఎన్నో అనుభూతుల్ని మిగులుస్తోంది.
పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్లో నేషనల్ బుక్ ఫెయిర్ మొదలుకానుంది. డిసెంబరు 23నుంచి జనవరి 1వరకూ ఈ ప్రదర్శన కొనసాగుతుంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతులు మీదుగా సోమవారం 5గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతోంది. హైదరాబాద్ బుక్ ఫె�