Home » booked
జిల్లాలోని మోర్నోయి గ్రామంలో నిర్వహించిన శిబిరంలో 350 మంది యువకులు యుద్ధ కళలు, రాజకీయాలు, ఆధ్యాత్మికతపై పాఠాలు నేర్చుకోవడంతో పాటు ఆయుధ శిక్షణ పొందారని బజరంగ్ దళ్ తెలిపింది
Gurugram: ఢిల్లీకి సమీపంలోని గురుగ్రాంలో ఒక కియా ఓనర్ రోడ్డు మీద పూల కుండీలు దొంగిలించిన వీడియో రెండు రోజులుగా సోషల్ మీడియాను కుదిపివేస్తుంది. 40 లక్షల రూపాయల కారు ఉండి ఇదేం పాడుబుద్ధి అంటూ నెటిజెన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
ఆరోగ్య మంత్రి నాబా హత్య సందర్భంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడాన్ని నిరసిస్తూ బుధవారం బీజేపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ సందర్భంగా ప్రతిపక్ష నేత మిశ్రా సహా ఇతర బీజేపీ కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయాన్ని ఘెరావ్ చేయడాన్న�
పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) సభ్యుడు మహీన్ ఫైసల్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రౌడీ అమ్మాయిలపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మద్యం తాగడానికి నిరాకరించినందుకు బాలికపై సహవిద్యార్థులు దాడి చేశారని ఆయన ఆరోపించారు. మాద�
మాజీ సీఎం కమలనాథ్ పోస్టర్ను ఒక వ్యక్తి చింపివేసినట్లు మాకు ఫిర్యాదు అందింది. మేము అక్కడికి వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నాం. వీడియో పుటేజీలు కూడా తీసుకున్నాం. పోస్టర్ చించివేస్తున్న సమయంలో నిందితుడి కొంతమంది ఆపడానికి ప్రయత్నించ
మధ్య థాయిలాండ్లోని ఫెట్చాబున్ రాష్ట్రం, బంగ్ సామ్ ఫాన్ అనే జిల్లాలోని ఒక ఆలయంలో ఉన్న ఒక మఠాధిపతి సహా నలుగురు సన్యాసులపై సోమవారం డ్రగ్స్ పరీక్ష చేశారు. ఈ పరీక్షలో మెథాంఫేటమిన్ పాజిటివ్ అని తేలినట్లు బంగ్ సామ్ ఫాన్ జిల్లా అధికారి బూన్లెర్�
దీపావళి సందర్భంగా సరదా కోసం అపార్ట్మెంట్లోకి రాకెట్లు ప్రయోగించాడో వ్యక్తి. కింది నుంచి కాల్చిన రాకెట్లు నేరుగా అపార్టుమెంట్లోని ఫ్లాట్లలోకి దూసుకెళ్లాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
బాధితుల ఫిర్యాదు తీసుకుని మంత్రి ఆనంద్ సింగ్తో పాటుగా మరో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం, ఐపిసి సెక్షన్ 504, 506 కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. దీనికి ముందు ఫిర్యాదు చేసిన అనంతరం బాధిత కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత�
తోటి విద్యార్థితో గొడవ పడుతున్న ఒక విద్యార్థిని టీచర్ కర్రతో కొట్టాడు. తీవ్రంగా కొట్టడంతో విద్యార్థి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి మోచేయి విరిగింది. దీంతో బాధ్యుడైన ఉపాధ్యాయుడిపై విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆర్టీసీ టికెట్ బుకింగ్ సేవలు అందిస్తున్న అభిబస్, రెడ్బస్, పేటీఎం పోర్టళ్లలో బస్ టికెట్లు కొనుగోలు చేసేవారు జీఎస్టీ చెల్లించాలని అధికారులు అన్నారు. ప్రయాణికులు గమనించాలన్నారు.