Home » border dispute
ముదిరిన మహారాష్ట్ర -కర్ణాటక సరిహద్దు వివాదం
బెంగళూరులోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి కొంతమంది దుండగులు సిరా పూసారు.దీంతో కర్నాటక-మహారాష్ట్ర మధ్య సరిహద్దు ప్రాంతమైన బెలగావిలో టెన్షన్ మొదలైంది.దీంతో బెలగావిలో ఉద్రిక్తత.
ఆంధ్రా, ఒడిశా మధ్య సరిహద్దు వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతుంది. చాలా కాలంగా జరుగుతున్న ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదంలో రెండు రాష్ట్రాలు పంతానికి పోతున్నాయి.
అస్సాం-మిజోరం సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ.. ఇటీవల ఇదే అంశంపై జరిగిన హింసలో ఆరుగురు అస్సాం పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.
వివాదాస్పద అసోం-మిజోరాం బోర్డర్ లో ఇవాళ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
లడఖ్లో చైనా దళాలతో హింసాత్మక ఘర్షణతో యాంటీ చైనా సెంటిమెంట్ బయటకు వచ్చింది. చైనా వస్తువులను దేశం నుంచి బైకాట్ చేయాలంటూ భారతదేశంలో పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. చైనా దళాలతో జరిగిన ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు అమరులైన సంగతి తెలిసిం