Home » Border Security Force
అమృత్సర్ సరిహద్దుల్లో పాక్ డ్రోన్ కూల్చివేత
భారత్ లోకి ప్రవేశించిన పాకిస్తాన్ డ్రోన్ కూల్చివేశారు. పాకిస్తాన్ నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు కూల్చివేశాయి. అమృత్సర్ రూరల్ జిల్లా చహర్పూర్ ప్రాంతంలో డ్రోన్ను కూల్చివేసిన భద్రతా �
రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. దీంట్లో అర్హత సాధించిన వారికి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్టీ), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ), డాక్యుమెంటేషన్, మెడికల్ ఎగ్జామ్లకు ఎంపికచేస్తారు. హెడ్కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్) అభ్యర్థు
దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు వేతనంగా రూ.25500 నుంచి రూ.81100 చెల్లిస్తారు.
జమ్ము నగరంలోని అర్నియా అంతర్జాతీయ సరిహద్దు వద్ద 2021, జూలై 02వ తేదీ శుక్రవారం తెల్లవారుజామున 4.25 గంటలకు ఓ డ్రోన్ కనిపించింది. సరిహద్దులోని ఫెన్సింగ్ కు పాక్ వైపు ఈ డ్రోన్ ఉన్నట్లు భారత బలగాలు గుర్తించాయి.
ప్రేమకు హద్దులు ఉండవు..ఎల్లలు దాటుతుంది. ఇలాగే. ఓ యువకుడు..Online లో పరిచయం అయిన అమ్మాయిని కలుసుకొనేందుకు ఏకంగా సరిహద్దులు దాటాలని ప్రయత్నించాడు. ఏ దేశమో అనుకుంటున్నారా..అదే..పాకిస్తాన్. బైక్ పై వెళ్లాడు. సీన్ కట్ చేస్తే..బోర్డర్స్ లో భద్రతను పర్యవ�
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్-BSF) మానవత్వం చూపింది. తన గొప్ప మనసు చాటుకుంది. ఢిల్లీ అల్లరల్లో(delhi riots) ఇంటిని కోల్పోయిన జవాన్ కి బీఎస్ఎఫ్ అండగా