Home » Border Standoff
ఇంతకుముందు భారత సైన్యం, చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మధ్య చివరి రౌండ్ చర్చలు గత మార్చి 11న జరిగాయి. ఇవాళ జరిగే చర్చల్లో దేప్పాంగ్ బల్గే, డెమ్చోక్ల్లో సమస్యల పరిష్కారంతో పాటు అన్ని ఘర్షణ పాయింట్ల నుంచి వీలైనంత త్వరగా దళాలను వెనక్కి పిలవ�
డ్రాగన్ ఆధిపత్యం ఒక భారత్ పైనే కాదు.. చాలా ప్రపంచ దేశాలపైనే ఉంది. ప్రత్యేకించి భారత డిజిటల్ రంగంపై కూడా చైనా కంపెనీలు తమ ఉనికిని చాటుకుంటూనే ఉన్నాయి. టెక్నాలజీ మార్కెట్లోనూ చైనా ప్రభంజనం అంతాఇంతా కాదు.. మార్కెట్లో సగానికి పైగా చైనా కంపెనీలు త
భారత సరిహద్దులోకి చైనా సైన్యం దుర్మార్గపు ప్రణాళికలు భారీగా కనిపిస్తున్నాయి. మొదట, గాల్వన్ లోయలోని చైనా సైనికులు భారత సైనికులపై దాడికి దిగారు. ఇప్పుడు చైనా యాప్లను నిషేధించాలని భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చైనా కంపెనీలకు భారీ నష్టాన�