Borrowers

    Mumbai : EMI గుర్తు చేసేందుకు చాక్లెట్లు ఇస్తున్న SBI.. పైలట్ దశలో కొత్త విధానం

    September 17, 2023 / 07:04 PM IST

    సకాలంలో EMI చెల్లించని వారి కోసం కొత్త విధానం తీసుకొచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చాక్లెట్ బాక్స్‌తో వారి ఇంటికి వెళ్లి రిమైండ్ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ విధానం పైలట్ దశలో ఉంది.

    Gold Loan : గోల్డ్ లోన్ తీసుకునేవారికి గుడ్ న్యూస్

    August 13, 2021 / 09:54 AM IST

    ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ తీసుకునేవారికి శుభవార్త అందించింది.

    ఆన్‌లైన్ లోన్ యాప్‌లతో జాగ్రత్త.. ఇన్‌స్టంట్ లోన్లపై ఆశపడొద్దు.. ఆ తర్వాత మీ ఇష్టం.. ఆలోచించుకోండి..

    December 12, 2020 / 04:43 PM IST

    Beware of Loans from app-based lenders : అందరికి డబ్బులు అవసరమే.. అలా అనీ.. అప్పుగా డబ్బులు వస్తున్నాయి కదా? అని తీసేసుకుంటే అంతే మరి.. అప్పుల ఊభిలో చిక్కుకుంటారు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు ఆర్థిక నిపుణులు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో రుణం కోసం ప్రయత్నించేవారు �

    పార్టనర్ల కంటే పెట్స్‌‌‌ ఎంతో బెటర్.. నిద్రకు ఆటంకమే ఉండదట!

    December 12, 2020 / 03:23 PM IST

    Sleeping with a dog in bed better sleep : మనిషికి నిద్ర ఎంతో అవసరం.. ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నిద్రపోవాలంటారు. లేదంటే అనారోగ్యాలను జీవితంలో ఆహ్వానించనట్టే.. అయితే చాలామంది తాము బెడ్ పై నిద్రించే సమయంలో ఎక్కువగా పెట్స్ తో నిద్రిస్తుంటారు. పార్టనర్ల కంటే పెంపుడు జంతు

    మూడు నెలల ఈఎమ్‌ఐ వాయిదాపై సందేహాలు.. సమాధానాలు..

    March 27, 2020 / 07:33 AM IST

    ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్ నేతృత్వంలోని బృందం మూడు నెలలు ఈఎమ్ఐ కట్టక్కర్లేదు అంటూ ప్రకటన చేసింది. ఆర్థిక స్థిరత్వం కోసం అవసరమైన చర్యలు అన్నీ తీసుకుంటామని ప్రకటించారు శక్తికాంత దాస్.. ఈ క్రమంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలు.. రోజువారీ కూలీ�

    ఎస్‌బీఐ గుడ్ న్యూస్: జనవరి ఒకటి నుంచి అమల్లోకి

    December 31, 2019 / 02:48 AM IST

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు నూతన సంవత్సరంకు ముందుగానే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే వరుసగా వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తుండగా.. మరోసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టుగా ప్రక�

    రుణాలిస్తాం-వ్యాపారాలు అభివృధ్ది చేసుకోండి

    December 22, 2019 / 11:26 AM IST

    బ్యాంకుల వద్ద నిధుల కొరత లేదని..ఔత్సాహికులకు, పారిశ్రామికవర్గాలకు లోన్లు  ఇస్తాం..పెట్టుబడి పెట్టుకుని వ్యాపారాలు అభివృధ్ది చేసుకోమంటున్నారు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ రజ్నీశ్ కుమార్. వచ్చే ఏడాది మార్చి ఆఖరుకల్ల�

    హోమ్‌లోన్ గుడ్ న్యూస్ : లోన్ ఎక్కువ – EMI తక్కువ

    March 5, 2019 / 03:13 PM IST

    ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ ద్వారా లోన్ తీసుకునేవారికి శుభవార్త. ఇకపై 75 ఏళ్ల వయస్సు వచ్చేవరకు మీరు హోమ్‌లోన్  ఈఎంఐలు చెల్లించవచ్చు. ఈ మేరకు ఇండియా మార్ట్‌గేజ్ గ్యారెంటీ కార్పొరేషన్(IMGC)తో ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ స్పెషల�

10TV Telugu News