Home » Borrowers
సకాలంలో EMI చెల్లించని వారి కోసం కొత్త విధానం తీసుకొచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చాక్లెట్ బాక్స్తో వారి ఇంటికి వెళ్లి రిమైండ్ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ విధానం పైలట్ దశలో ఉంది.
ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ గోల్డ్ లోన్ తీసుకునేవారికి శుభవార్త అందించింది.
Beware of Loans from app-based lenders : అందరికి డబ్బులు అవసరమే.. అలా అనీ.. అప్పుగా డబ్బులు వస్తున్నాయి కదా? అని తీసేసుకుంటే అంతే మరి.. అప్పుల ఊభిలో చిక్కుకుంటారు జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు ఆర్థిక నిపుణులు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో రుణం కోసం ప్రయత్నించేవారు �
Sleeping with a dog in bed better sleep : మనిషికి నిద్ర ఎంతో అవసరం.. ఆరోగ్యంగా ఉండాలంటే తగినంత నిద్రపోవాలంటారు. లేదంటే అనారోగ్యాలను జీవితంలో ఆహ్వానించనట్టే.. అయితే చాలామంది తాము బెడ్ పై నిద్రించే సమయంలో ఎక్కువగా పెట్స్ తో నిద్రిస్తుంటారు. పార్టనర్ల కంటే పెంపుడు జంతు
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని బృందం మూడు నెలలు ఈఎమ్ఐ కట్టక్కర్లేదు అంటూ ప్రకటన చేసింది. ఆర్థిక స్థిరత్వం కోసం అవసరమైన చర్యలు అన్నీ తీసుకుంటామని ప్రకటించారు శక్తికాంత దాస్.. ఈ క్రమంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలు.. రోజువారీ కూలీ�
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు నూతన సంవత్సరంకు ముందుగానే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే వరుసగా వడ్డీ రేట్లను తగ్గిస్తూ వస్తుండగా.. మరోసారి 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టుగా ప్రక�
బ్యాంకుల వద్ద నిధుల కొరత లేదని..ఔత్సాహికులకు, పారిశ్రామికవర్గాలకు లోన్లు ఇస్తాం..పెట్టుబడి పెట్టుకుని వ్యాపారాలు అభివృధ్ది చేసుకోమంటున్నారు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్ రజ్నీశ్ కుమార్. వచ్చే ఏడాది మార్చి ఆఖరుకల్ల�
ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ ద్వారా లోన్ తీసుకునేవారికి శుభవార్త. ఇకపై 75 ఏళ్ల వయస్సు వచ్చేవరకు మీరు హోమ్లోన్ ఈఎంఐలు చెల్లించవచ్చు. ఈ మేరకు ఇండియా మార్ట్గేజ్ గ్యారెంటీ కార్పొరేషన్(IMGC)తో ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ స్పెషల�