borrowing

    ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం

    December 26, 2019 / 02:24 PM IST

    ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ప్రభుత్వ సంస్థలకు అరువుపై టికెట్లను నిలిపివేసింది.

10TV Telugu News