Home » botsa satya narayana
AP SSC Results 2023: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పదవ తరగతి పరీక్షా ఫలితాలను 18 రోజుల్లోనే(పరీక్షలు అయిపోయిన) విడుదల చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పదో తరగతి పరీక్షలను ఎలాంటి లోపాలు లేకుండా నిర్వహించామని, ఉపాధ్యాయులు కూడా బాగా పని చేశారని మంత్రి
ఆంధ్ర ప్రదేశ్లో గత నెలలో నిర్వహించిన పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సోమవారం ఉదయం ఫలితాలు విడుదల చేశారు. ఈసారి పదో తరగతి పరీక్షలకు 6.15 లక్షల మంది హాజరుకాగా, 4.14 లక్షల మంది పాస్ అయ్యారు.
ఎన్టీఆర్ చైతన్య రథం లానే టీడీపీ తుప్పు పట్టేసిందన్న మంత్రి బొత్స.. ఆ వాహనాన్ని పక్కన పెట్టేసినట్టే టీడీపీని ప్రజలు పక్కన పెట్టేశారని..(Botsa On Chandrababu)
కేబినెట్ పునర్వవస్థీకరణ అంశం పూర్తిగా సీఎం జగన్ ఇష్టమని చెప్పారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా..(Botsa On Cabinet Expansion)
సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్కు ఎంతమాత్రం భయపడేది లేదు. టికెట్ ధరలు నచ్చకపోతే.. సినిమా విడుదలను వాయిదా వేసుకోవాలి.
ఇష్టం వచ్చినట్టు సినిమా టికెట్ల రేట్లు పెంచుకుంటామంటే కుదరదని తేల్చి చెప్పారు. మేమింతే... మా ఇష్టం వచ్చిన రేట్లకు టికెట్లు అమ్ముకుంటాం అంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
ఏపీలో ఆస్తి పన్ను అంశంపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై రాష్ట్ర పురపాల శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సీరియస్ అయ్యారు. ఆస్తి పన్నుపై ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
ఏపీలో పరిపాలనా వికేంద్రీకరణపై పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్నదే తమ ప్రభుత్వ విధానం అని స్పష్టం చేశారు. మూడు రాజధానులపై తమ ప్రభుత్వం నిబద్ధతతో ముందుకు వెళుతోందని,
nellimarla mla Appala Naidu on botsa brother: పంచాయతీ ఎన్నికల సమయంలో విజయనగరంలో వైసీపీ నేతల మధ్య విబేధాలు బయటపడ్డాయి. నెల్లిమర్ల నియోజకవర్గంలో నేతల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. పంచాయతీ ఎన్నికల వేళ నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, మంత్రి బొత్స సత్�
AP Speaker Tammineni respond may take action against SEC Nimmagadda : ఏపీలో ఎస్ఈసీకి మంత్రులకు మధ్య వివాదం మొదలైంది. సీనియర్ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై చేసిన ఫిర్యాదును స్పీకర్ తమ్మినేని సీరియస్ గా తీసుకున్నారు. తమపై అసత�