Botsha Satyanarayana

    అమ్మ చంద్రబాబూ..! అక్కడ సోదాలు చేస్తే వేల కోట్లు దొరుకుతాయి

    February 14, 2020 / 10:13 AM IST

    ఏపీ, తెలంగాణలో జరిగిన ఐటీ దాడులపై వెలుగులోకి వచ్చిన భారీ కుంభకోణంపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. చంద్రబాబు నాయుడు, లోకేశ్ బినామీలపై ఐటీ దాడులు జరిగాయని మంత్రి బొత్స చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విజయవాడ, హైదరాబాద�

10TV Telugu News