-
Home » Botswana
Botswana
వామ్మో.. జస్ట్మిస్.. బోటుపై షికారుకెళ్లిన టూరిస్టులను తరిమికొట్టిన ఏనుగు.. పరుగోపరుగు.. వీడియో వైరల్
Elephant attacks tourists on boat బోట్స్యానాలో కొందరు టూరిస్టులకు భయానక అనుభవం ఎదురైంది. వారిపై ఏనుగు దాడి చేసింది.
బస్సు లోయలో పడి 45మంది మృతి.. ప్రాణాలతో బయటపడ్డ ఎనిమిదేళ్ల చిన్నారి
బోట్స్ వానా నుంచి దక్షిణాఫ్రికాలోని మోరియాకు బస్సు వెళ్తుంది. కొండపై నిర్మించిన వంతెన మూలమలుపు వద్ద అదుపు తప్పి బస్సు లోయలో పడినట్లు అధికారులు తెలిపారు.
Elephant: అతిపెద్ద ఎనుగును హతమార్చిన వేటగాళ్లు.. బోట్స్వానా ప్రజల ఆగ్రహం.. ఎందుకంటే..
ఆఫ్రికన్ ప్రాంతంలో ఏనుగుల సంఖ్య రోజురోజుకు అంతరించుకు పోతుంది. బోట్స్వానా దేశంలో ఏనుగు జాతి ఎక్కువ. నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం.. దేశంలో దాదాపు 1,30,000 ఏనుగులు ఉన్నాయి.
Largest Diamond :చీకటి ఖండంలో వెలుగులు..ఆఫ్రికాలో లభించిన ప్రపంచంలోనే మూడో అతి పెద్ద వజ్రం..
ప్రపంచంలో మూడవ అతిపెద్ద వజ్రం ఆఫ్రికా దేశం బోట్స్వానాలో 1,098 క్యారెట్ల వజ్రం లభించింది. ప్రపంచంలో మొదటి అతిపెద్ద వజ్రం ఆఫ్రికాలోనే లభించగా.. రెండోది అక్కడే లభించింది. ఇప్పుడు మూడో అతి పెద్ద వజ్రం కూడా అక్కడే దొరకటం విశేషం.
Botswana: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద వజ్రం.. విలువెంతో తెలుసా?
డైమండ్ డైమండే.. దాని తోక్కే వేరు.. దాని మెరుపే ప్రత్యేకం. అందుకే మన దగ్గర ఎంత బంగారం ఉన్నా ఒక్క డైమండ్ ఆభరణమైనా ఉండాలని మధ్యతరగతి మనుషులు కూడా ఆరాటపడతారు. దాని క్వాలిటీని బట్టి.. దాని సైజును బట్టి దాని ధరలో తేడాలుంటాయి.
viral pic : ఈ జింక కొమ్ములేంటీ ఇలాగున్నాయ్!
antelope Horns pics viral : సాధారణంగా జింక కొమ్ములు చెట్టు కొమ్మల్లా ఉంటాయి. మరికొన్ని జింకల కొమ్ములు ఏటవాలుగా మొనదేలి ఉంటాయి. కానీ ఇదిగో ఇక్కడ చూడండీ..ఈ ఫొటోలో కనిపిస్తున్న జింక కొమ్ములేంటి ఇలా ఉన్నాయి?!. ఇటువంటి జింకలను ఎప్పుడూ చూడలేదే? కొత్తగా ఉందే దీని కొమ
ఘోరాతి ఘోరం: 350 ఏనుగులు మృతి!..ఆ అడవిలో ఎక్కడ చూసినా ఏనుగుల కళేబరాలే..!!
కనీ వినీ ఎరుగని ఘోరం..! ఊహిస్తే మనస్సు ముక్కలైపోయే దారుణం దృశ్యాలు..!!ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 350 ఏనుగులు చచ్చిపోయాయి…!!.పచ్చని అడవిలో ఎటు చూసినా గజరాజుల కళేబరాలు పడి ఉన్నాయి. చూస్తే గుండె అవిసిపోయే ఈ మహా విషాద ఘటన దక్షిణాఫ్రికాలోని బొస్ట్వా
గజరాజుల వేటకు లైసెన్సులు : ప్రభుత్వం వేలం పాట
అడవిలోని జంతువులను వేటాడం నిషేధం. జంతువులను వేటాడుతూ దొరికితే చట్ట పరంగా చర్యలు తీసుకుంటారు. జైలుకి పంపిస్తారు. కఠిన శిక్షలు విధిస్తారు. ఇది మన దేశంలోని