BP KANUNGO

    ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ టర్మ్ ను ఏడాది పొడిగించిన కేంద్రం

    March 31, 2020 / 01:38 PM IST

    ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ బీపీ కనుంగో పదవీకాలాన్ని మరో ఏడాది పొడింగించింది కేంద్రప్రభుత్వం. బీపీ కనుంగోను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్ గా పునర్నియమించినట్లు తెలిపిన కేంద్రం ఏప్రిల్-3,2020నుంచి ఇది అమలులోకి వస్తుందని కేంద్రప్రభ�

10TV Telugu News