Home » Brain
దీని బట్టి.. మైక్రో ప్లాస్టిక్స్ మానవాళికి ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయో అర్థం చేసుకోవాలని పరిశోధకులు హెచ్చరించారు.
భారతీయ వంటకాలలో పసుపు ప్రధానమైనది. ఇది వృద్ధాప్య వ్యతిరేకతకు నిజమైన సూపర్ స్టార్. పసుపులో క్రియాశీల సమ్మేళనం అయిన కర్కుమిన్ శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది.
కరోనా వైరస్ సోకి హాస్పత్రిలో చికిత్స పొందిన వారిలో అవయవాలు దెబ్బతింటున్న సమస్య ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. డిశ్చార్జ్ అయి ఐదు నెలలు గడిచినా వారికి నిర్వహించిన ఎంఆర్ఐ స్కానింగ్ ద్వారా చాలా తేడాను గమనించారు.
రకరకాల అనారోగ్య సమస్యలతో ఓ మహిళ రెండేళ్లుగా చికిత్స తీసుకుంటోంది. చివరికి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో వైద్యులు MRI స్కాన్ తీసారు. ఆమె మెదడులో 3 అంగుళాల పారాసైట్ను చూసి షాకయ్యారు.
కలల్ని కంట్రోల్ చేయటానికి డ్రిల్లింగ్ మిషన్తో తలకు రంధ్రం చేసి చిప్ పెట్టుకున్నాడు ఓ వ్యక్తి. మరి ఆ తరువాత ఏమైంది..? అనుకున్న ప్రయోగం సక్సెస్ అయ్యిందా?
పగలు నిద్రపోవడం అంటే అందరికీ కుదరదు. ఉద్యోగాలకు వెళ్లేవారికి అస్సలు వీలు పడదు. అయితే పగటిపూట 30 నిముషాల నిద్ర మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుందట. మతిమరుపు రాకుండా కాపాడుతుందట. తాజా పరిశోధనలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
కొవిడ్ -19 మహమ్మారి మానవ జీవితాలను అతలాకుతలం చేసింది. ఈ వైరస్భా రినపడిన వారిలో అనేక రుగ్మతలు ఇప్పటికీ వేధిస్తూనే ఉన్నాయి. చాలా మందిలో కొత్త అనారోగ్య సమస్యలను మహమ్మారి వైరస్ తెచ్చిపెట్టింది. ముఖ్యంగా యువతలో ఈ మహమ్మారి వల్ల కీలక మార్పులు చోటుచ�
ఈ రెండు అలవాట్ల వల్ల మెదడుతోపాటు శరీరంలోని ఇతర అవయవాలకు ముప్పు వాటిల్లుతుంది. ఆల్కహాల్ ను విపరీతంగా తాగడం వల్ల బ్రెయిన్ దెబ్బతింటుంది. ఎక్కువగా తాగేవారి మెదడుకు రక్తసరఫరా సరిగ్గా జరగదు. దీంతో మెదడు కుంచించుకుపోతుంది.
మెదడు పనితీరు గ్లూకోజ్ లెవల్స్ పై కూడా ఆధారపడుతుంది. షుగర్ లెవల్స్ను సరిగా నియంత్రించకపోతే, మెదడు పనితీరు సరిగా ఉండదు. మానవుని జీర్ణవ్యవస్థలో వంద ట్రిలియన్లకు పైగా సూక్ష్మజీవులు ఉంటాయి. మెదడు బాగా పని చేయాలంటే ఆ సూక్ష్మజీవులు సమతుల్యంతో �
మెదడు ఆరోగ్యానికి నిద్ర అనేది చాలా ముఖ్యమైనది. రోజుకు 7-8 గంటలపాటు నిద్రపోవాలి. దీని వల్ల మైండ్ యాక్టివ్ గా ఉంటుంది. రోజుకు అరగంట సమయంలో వ్యాయామాలకు కేటాయించాలి. జాగింగ్, వేగంగా నడక, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివి చేయటం వల్ల మెదడు పనితీరు మెర