Home » Break darshans
తిరుమలలో శ్రీవారి ఆలయంలో నేడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఇవాళ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టనున్నారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేస
తిరుమలలో ఈ నెల 27న శ్రీవారి బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సోమవారం ఉదయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలో కోయిల్
టీటీడీ తరహాలో విజయవాడ దుర్గగుడిలోనూ బ్రేక్ దర్శనాలను అమలు చేయనున్నారు. దుర్గగుడిలో బ్రేక్ దర్శనాలను దసరా నుంచే అమలు చేయాలని నిర్ణయించామని దుర్గగుడి ఆలయ ఈవో భ్రమరాంబ పేర్కొన్నారు. ఎమ్మెల్యే సిఫార్సు లేఖలపై రోజుకు ఒక లెటర్ పై ఆరుగురికి అను�
కొండ కింద యాగశాల ప్రాంగణంలోని పార్కింగ్ స్థలంలో భక్తులు వాహనాలను నిలిపివేయాలన్నారు. దేవాలయం తరఫున నడిపే బస్సుల్లో కొండపైకి వచ్చి దర్శనం చేసుకోవాలని సూచించారు.