Home » Breaks
గుజరాత్లో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీగా కాంగ్రెస్ పేరు మీద రికార్డు ఉంది. 1980లో ఆరవ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 141 స్థానాలు గెలుచుకుంది. ఇప్పటి వరకు ఇదే పెద్ద రికార్డు. కాగా ఈ రికార్డును బీజేపీ బద్ధలు కొట్టింది. ఈ ఎన్నిక�
సీఎం పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రత్యేకంగా పర్యటించి పార్టీని బలోపేతం చేస్తానని యడియూరప్ప ప్రకటిస్తూనే ఉన్నారు. ఇందుకు అధిష్టానం వరుసగా బ్రేక్లు వేస్తూనే వచ్చింది. ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపేంద�
కోలీవుడ్ దళపతి విజయ్ బీస్ట్ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. బీస్ట్ మేకర్స్ కూడా జాలీ జింఖానా అంటూ రెచ్చిపోతామంటున్నారు. సాంగ్స్ తో ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్..
విశాఖ సాల్వెంట్స్ కంపెనీలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఒకరు చనిపోయారు. 2020, జులై 14వ తేదీ సోమవారం శిథిలాల కింద ఒకరి డెడ్ బాడీ కనిపించింది. అనాకపల్లి మండలం రేపాకకు చెందిన శ్రీనివాస్ గా భావిస్తున్నారు. కానీ దీనిని అధికారులు కన్ఫమ్ చేయడం లేదు. తొలుత
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా
మహేష్ బాబు ‘అతడు’ సినిమాలో గోడ పగలగొట్టిన సీన్ అందరికి గుర్తుండే ఉంటుంది. అలాంటిదే తాజాగా ఇంగ్లాండ్ లో దొంగతనం చేసిన వ్యక్తి పట్టుకుని కొడుతున్నప్పుడు గోడ విరిగిపడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్త
పౌరసత్వ సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. పలు రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ సమయంలో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ట్వీట్ రచ్చ రచ్చ అవుతోంది. హింస తనకు చాలా బాధ కలిగిస్తోందని
ఏనుగుల్ని మచ్చిక చేసుకుని మనుషులు వాటితో బరువైన వస్తువుల్ని దుంగల్ని మోయిస్తుంటారు. అంటే ఏనుగులు మనుషుల కంటే తెలివి తక్కువైనవి ఎంత మాత్రం కాదు. కాదని నిరూపించింది ఓ ఏనుగు. అవసరమైతే …మనుషులతో పోటీ పడతాయని నిరూపించింది. ఏనుగుల సఫారీ రైడ్ �
అది ఓ కార్టూన్. అందులో ఓ అమ్మాయి సీరియస్ గా చూస్తున్నట్టుగా ఉంది. ఇందులో పెద్ద వింతేముంది అని అనిపించొచ్చు. కానీ.. విషయం తెలిస్తే షాక్ తింటారు. ఈ కార్టూన్ రికార్డ్
పశ్చిమ బెంగాల్ లోక్ సభ ఎన్నికల్లో కొన్ని ప్రాంతాలలో ఉద్రిక్తత వాతావరణం మధ్య పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో చోప్రా నియోజకవర్గంలో బీజేపీ, తృణముల్ కాంగ్రెస్ కార్యకర్తలు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనతో ఓ పోలింగ్ బూత్లోని ఈవీఎం ధ్