Home » bribery
ఏసీబీ అధికారులు తనిఖీలు చేయటానికి వస్తున్నరనితెలిసి అక్రమంగా సంపాదించిన రూ. 20లక్షల ను గ్యాస్ స్టవ్ వెలిగించి తగలబెట్టిన తహసీల్దార్ ఉదంతం రాజస్ధాన్ లో వెలుగు చూసింది.
కరోనా కారణంగా తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రజలు రోడ్డెక్కకుండా చూస్తున్నారు. అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప..ప్రయాణం చేయవద్దని అటు ప్రభుత్వం..ఇటు పోలీసు ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. అయిన అక్రమమార్గంలో ప్రయాణ
తెలంగాణ రాష్ట్రం అవినీతి రహితంగా మారాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. రెవెన్యూ కార్యాలయాలు, పురపాల సంఘాలు, గ్రామ పంచాయితీల్లో ఎవరికీ ఒక్క పైసా కూడా లంచం ఇవ్వొద్దని..కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామని చెబుతున్నారు. అయితే �