Home » BRICS meet
దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో పాల్గొని, ఆపై గ్రీస్ దేశంలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ శనివారం తిరిగి దేశానికి చేరుకున్నారు. రెండు దేశాల పర్యటన ముగించుకుని శనివారం ఉదయం బెంగళూరులోని హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్ కు వచ్చిన ప్రధాని
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా (బ్రిక్స్) దేశాల జాతీయ భద్రతా సలహాదారులు తాజాగా వర్చువల్ పద్ధతిలో సమావేశమయ్యారు. బ్రిక్స్ దేశాలకు ఏదైనా ముప్పు పొంచి ఉంటే స్పందించాల్సిన తీరు, జాతీయ భద్రత వంటి అంశాలపై చర్చించారు.
బ్రిక్స్ సదస్సులో భాగంగా జరగనున్న సమావేశంలో ఆరు దేశాల ప్రధానులు వర్చువల్ మీటింగ్ లో హాజరుకానున్నారు. 13వ బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ఈ కార్యక్రమం జరగనుంది.