Home » BRICS summit 2024
తూర్పు లడఖ్ లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) పై 2020 నుంచి కొనసాగుతున్న వివాదానికి స్వస్తి పలుకుతూ ఇరు దేశాల మధ్య తాజాగా ఓ ఒప్పందం కుదిరింది.
మోదీ రష్యా పర్యటనకు బయలుదేరే ముందు ట్విటర్ లో కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు ...
2020 జూన్ 15న తూర్పు లద్దాక్ లోని గల్వాన్ లోయలో భారత్ - చైనా సైనికుల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 20మంది భారత సైనికులు వీరమరణం పొందారు.
బ్రెజిల్ అధ్యక్షుడి తలకు బలమైన గాయమైంది. దీంతో రక్తస్రావం కావడంతో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఆ తరువాత అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.