Brigade Parade ground

    “దీదీ”గా కాదు మేనల్లుడి ఆంటీగా మమత.. టీఎంసీ “ఖేల్” ఖతం : మోడీ

    March 7, 2021 / 03:18 PM IST

    west bengal వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత తొలిసారిగా ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు కోల్​కతాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అడుగుపెట్టారు. నగరంలోని బ్రిగేడ్​ పరేడ్​ మైదాన్​లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు

    బెంగాల్ దంగల్ : మోడీ మెగా ర్యాలీ, స్పెషల్ ఎట్రాక్షన్ అక్షయ్ కుమార్

    March 7, 2021 / 11:45 AM IST

    PM Modi’s mega rally : బెంగాల్ దంగల్ మరింత వేడెక్కింది. అధికార టీఎంసీపై దండయాత్రకు కాషాయదళం రెడీ అవుతోంది. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో సమరశంఖం పూరించేందుకు కోల్ కతాకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. బ్రిగేడ్ పరేడ్ మైదానంలో బీజేపీ భారీ బహిరం�

10TV Telugu News