96 సంవత్సరాల వయస్సులో గతవారం క్విన్ ఎలిజబెత్ -2 కన్నుమూశారు. దివంగత క్వీన్కు ఇష్టమైన ప్రాంతాల్లో ఒకటి విండ్సర్ కాజిల్లోని సెయింట్ జార్జ్ చాపెల్. ఇందులో ఆమెను ఖననం చేయనున్నారు. ఎలిజబెత్-2 కంటే ముందు అనేక మంది రాజ కుటుంబీకుల అంత్యక్రియలు ఇక్
బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 దంపతులు భారతదేశంలో మూడు సార్లు పర్యటించారు. రెండవ దఫా వారు దేశంలో పర్యటించినప్పుడు హైదరాబాద్లోనూ వారి పర్యటన సాగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎలిజబెత్ దంపతులు భాగ్యనగరంత
రాణి ఎలిజబెత్ -2 మహారాణి హోదాలో వందకుపైగా దేశాల్లో పర్యటించారు. అత్యధికంగా 22 సార్లు కెనడా దేశంలో పర్యటించారు. భారత్ మూడు సార్లు ఎలిజబెత్-2 పర్యటించారు. 1961, 1983, 1997 సంవత్సరాల్లో ఆమె పర్యటించారు. భారత్ లో ఆమెకు ఘన స్వాగతం లభించింది.
బ్రిటన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలంగా రాణిగా కొనసాగుతున్నారు ఎలిజబెత్-II. బ్రిటన్ రాణిగా ఆమె 25 ఏళ్ళ వయసు(1952) నుంచి ఆ హోదాలో ఉన్నారు. ఆమె మరణిస్తే రాజ కుటుంబ సంప్రదాయాలు, ఆమెకు ఉన్న అర్హతల ప్రకారం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. బ్ర
సుదీర్ఘకాలంగా బ్రిటన్ రాణి హోదాలో కొనసాగుతున్న ఎలిజబెత్-II (96) అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె స్కాట్లాండ్ లోని ఆమె నివాసం బల్మోరల్ కోటలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు బకింగ్హామ్ ప్యాలెస్ ఓ ప్రకటనలో తెలిపింది. ‘‘ఇవాళ ఉదయ
Britain queen elizabeths housekeeping assistant job : పనిమనిషి కావలెను..నెల జీతం రూ. 18 లక్షలు. ఈ ప్రకటన చూస్తే ఇదేదో జోక్ అనో లేదా బోగస్ అనే అనుకుంటాం.కానీ నిజమే నిజంగా పనిమనిషి కావాలి. నెలకు రూ.18.5లక్షల జీతం ఇస్తాం..అనే ప్రకటించారు అంటే వారి రేంజ్ ఏంటో ఊహించుకోవచ్చు. అంబానీ, టాటా, బ