Home » BRS Election Campaign
అందోల్లో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్
జహీరాబాద్లో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)నిర్వహించిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తమను గెలిపిస్తే రైతు బంధును రూ.16 వేలు చేస్తామని అన్నారు.
కొడంగల్ సభలో సీఎం కేసీఆర్
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ పనితీరు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయబావుటా ఎగురవేసినప్పటి నుంచి దాన్ని ప్రభావం తెలంగాణపై ఎక్కువగా ఉంది.....
రాష్ట్రం రైతు నాయకుని చేతుల్లో ఉంది. కాబట్టే రైతు రాజ్యం వచ్చింది. భూముల విలువ ఆకాశాన్ని అంటింది. రైతుల విలువ పెరిగింది. Harish Rao