Home » brs mla
Harish Rao : కాళేశ్వరం కమిషన్ నివేదికను అసెంబ్లీ ప్రవేశపెట్టకుండా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని హరీశ్ రావు హైకోర్టులో
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నేత, హుజూరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.
అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసిన బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పార్థివ దేహాన్ని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మంత్రి లోకేశ్, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సందర్శించారు. గోపీనాథ్ భార్య, బిడ్డలను వారు ఓదార్చారు. వార�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏఐజీ ఆస్పత్రికి వెళ్లి మాగంటి గోపీనాథ్ ను పరామర్శించారు.
మాగంటి గోపీనాథ్ కు వెంటిలేటర్ మీద చికిత్స కొనసాగుతోందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
దీంతో ఈ సారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎప్పుడు ఏం జరగబోతోందన్న ఉత్కంఠ అయితే కొనసాగుతోంది.
ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ వాయిదా
పూటకో అక్రమ కేసు పెట్టడం.. రోజుకో బీఆర్ఎస్ నేతను అన్యాయంగా అరెస్టుచేయడం రేవంత్ సర్కారుకు ఓ అలవాటుగా మారిందని కేటీఆర్ అన్నారు.
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇవాళ్టి విచారణ వాయిదా పడింది. బంజారా హిల్స్ సీఐ, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని, వారిపట్ల దురుసుగా ప్రవర్తించాడంటూ నమోదైన కేసులో..
మేము కాంగ్రెస్ లో చేరలేదు, కేవలం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగానే కలిశాము, అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదు, దేవుడి కండువా అని చెప్పిన ఎమ్మెల్యేలు.. ఇప్పుడు సడెన్ గా..