Home » BRS
ఓట్ల కోసం కాంగ్రెస్ నేతలు అనేక అడ్డదారులు తొక్కారు. ప్రభుత్వం ఇకనైనా హామీల అమలుపై దృష్టి సారించాలని హితవు పలికారు.
రాష్ట్రంలో ఎన్నికలు, రాజకీయాలు ముగిసిపోయాయన్నారు. ఇప్పటి నుంచి సంక్షేమంపైనే నా దృష్టి అంతా అని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు.
బీజేపీ కోసం కిషన్ రెడ్డి కంటే ఎక్కువగా రేవంత్ రెడ్డి కష్టపడ్డారు. ఆరేడు సీట్లలో రేవంత్ రెడ్డి డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారు.
2019 లోక్ సభ ఎన్నికల్లో 62 శాతం పోలింగ్ నమోదవగా.. ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ మెరుగైంది. దాదాపుగా పోలింగ్ పర్సెంటేజ్ 70శాతం వరకు చేరుకునే అవకాశం ఉంది.
పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం కాస్త తగ్గినా.. పోలైన ఓట్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని మాకు సమాచారం వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ నాలుగో దశ ఎన్నికల ప్రచార గడువు శనివారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది.
కేసీఆర్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. తెలంగాణకు ఎమోషన్. దిక్కు దివానం లేనప్పుడు నా పదవులు, నా రాజకీయ భవిష్యత్తు పణంగా పెట్టి తెలంగాణ కోసం ఎంత కష్టపడ్డానో తెలంగాణ ప్రజలకు తెలుసు.
బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీశ్ రావుతో 10టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ
ప్రజాస్వామ్యాన్ని కాపాడి, ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వాలన్నదే కాంగ్రెస్ విధానం. తెలంగాణలో ఒక వ్యక్తి, ఒక కుటుంబం పాలనను ప్రజలు తిరస్కరించారు.
ఎస్సీ, బీసీ, ముస్లిం రిజర్వేషన్లు ప్రమాదంలో ఉన్నాయి. ఎంఐఎంని గెలిపించడం వల్ల హైదరాబాద్ కు ఎలాంటి ఉపయోగం లేదు.