Home » BRS
పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని ప్రవీణ్ కుమార్ అన్నారు. శ్రీధర్ రెడ్డి హత్య ఘటనపై..
తన మార్క్ పాలనను చూపించాలనే సంకల్పంతో అడుగులు వేస్తున్నారు.
రాజకీయ హత్యలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని అన్నారు.
పదేళ్లు ఓ వెలుగు వెలిగిన బీఆర్ఎస్ కు ఇప్పుడు కష్టాలు తప్పడం లేదు.
ఇక మరో పార్టీ బీఆర్ఎస్ సైతం ఇదే దిశగా అడుగులు వేస్తోంది. పార్టీని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి?
అమరవీరుల కుటుంబాలను ప్రత్యేకంగా గౌరవించనుంది ప్రభుత్వం. ఇక, సోనియా గాంధీ చేతుల మీదుగా దశాబ్ది సంబరాలను జరిపించాలనే యోచనలో ఉన్నారు సీఎం రేవంత్.
రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలు గెలుచుకుంటామని అధినేత కేసీఆర్ సహా నేతలంతా ప్రకటనలు చేస్తున్నా.. పరిస్థితులు అలా లేవన్న ఆందోళన బీఆర్ఎస్ నేతలను వెంటాడుతోంది.
హేమాహేమీ నేతలు ఉన్న చోట కాంగ్రెస్ ఎందుకు చెమటోడ్చాల్సి వస్తోంది?
ప్రభుత్వం ఇప్పటికైనా క్యాబినెట్ నిర్ణయం పునః సమీక్షించుకోవాలని, అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు హరీశ్ రావు.