Home » BS Yediyurappa
ధనిక నేతలు లేదంటే గౌడ (వొక్కలిగ) నాయకులు అయితే ప్రజల నుంచి కూడా మద్దతు ఉంటుంది. కానీ ఇక్కడ దళితుల పరిస్థితి అలా కాదు. ఎవరూ మద్దతు ఇవ్వరు. దురదృష్టకరమైన ఈ వాస్తవం మాకు కూడా తెలుసు
లీడర్లు పార్టీ నుంచి వెళ్లినంత మాత్రాన అది ఓటర్ల మీద ప్రభావం చూపిందని, లింగాయత్ ఓటర్లు 101 శాతం తమ పార్టీతోనే ఉంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. చాలా రోజుల క్రితమే ఎలక్టోరల్ రాజకీయాల నుంచి తప్పుకున్న యడియూరప్ప.. పార్టీలో మాత్రం కీలకంగానే ఉన�
Karnataka Elections 2023: తొలి జాబితాలో పలువురు ఐపీఎస్ లకు చోటు దక్కింది. 32మంది ఓబీసీ, 30మంది ఎస్సీ, 16 మంది ఎస్టీ అభ్యర్థులకు చోటు దక్కింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ నేతలతో ఢిల్లీలో నిన్న కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నిర్వహించిన సమావేశానికి యెడియూరప్పను దూరంగా ఉంచింది.
కర్ణాటకలో ఎస్సీల రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి రిటైర్డ్ జడ్జి సదాశివ కమిషన్ ఇచ్చిన నివేదిక విషయంలో ఆందోళనలు జరుగుతున్నాయి. బంజార, కొరమ, బోవి వంటి వారికి అన్యాయం చేయకూడదని దళిత సంఘాలు నిరసనలు తెలుపుతున్నాయి.
యూడియూరప్పకు రాష్ట్రంలో ప్రజాభిమానం పెద్ద స్థాయిలో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే.. యడియూరప్ప లేకపోతే కర్ణాటక బీజేపీ తల లేని మొండెంలాగే ఉంటుందనేది విమర్శకులు అంటున్నారు. ఆయన కాకుండా బీజేపీలో మరే నాయకుడు మాస్ రాజకీయంలో రాణించలేదు. ఎటు తిరిగి చూస�
కర్ణాటక రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్ త్వరలో రానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి త్వరలో మరో ముఖ్యమంత్రి రాబోతున్నారని బీజేపీ సీనియర్ నాయకుడు కేఎస్ ఈశ్వరప్ప చేసిన తాజా వ్యాఖ్యలు
కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి సోమవారం(జులై-26,2020)రాజీనామా చేసిన విషయం అందరికీ తెలిసిందే.
మంగళవారం సాయంత్రం 5 గంటలకు కర్ణాటక నూతన సీఎం పేరు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే పార్టీ పెద్దలు కర్ణాటకకు చేరుకున్నారు. కర్ణాటక ఎమ్మెల్యేలతో చర్చించి.. అనంతరం సీఎం ప్రకటన చేయనున్నారు.
యడియూరప్ప రాజీనామాకు ఇవే కారణమా..?