Home » bse
హైదరాబాద్లోని రవీంద్ర భారతి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు.
ఇంతకీ ఇలా ఎందుకు జరుగుతోంది?
ఇదే సమయంలో రూపాయి కాస్త బలపడింది. డాలర్తో పోల్చితే రూపాయి విలువ 4 పైసలు బలపడింది. మంగళవారం డాలర్ విలువతో 82.04 రూపాయలుగా ఉన్న రూపాయి విలువ, బుధవారం 4 పెసలు బలపడి 82 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది.
గురువారం బీఎస్ఈ స్టాక్ మార్కెట్లో మొత్తం లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.280.53 లక్షల కోట్లుకాగా, శుక్రవారం జరిగిన నష్టంతో ఈ విలువ రూ.272.12 లక్షల కోట్లకు పడిపోయింది.
ఆర్థిక మాంద్యం, కరోనా విజృంభణ భయాలతో స్టాక్ మార్కెట్లు నష్టాల బాటన పయనిస్తున్నాయి. గత ఏడు ట్రేడింగ్ సెషన్లలో పెట్టుబడిదారుల రూ.16 లక్షల కోట్లకు పైగా సంపద ఆవిరైపోయింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వద్ద బీఎస్ఈ సెన్సెక్స్ 700 పాయింట్లు నష్టపోయి 60,137 (సైకలా�
సోమవారం ఉదయం నుంచే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం మార్కెట్లు తెరిచే సమయానికి 17535.30 వద్ద ప్రారంభమైన NSE.. ఆరంభంలోనే ఒడిదుడుకులు ఎదుర్కొంది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల మాదిరిగానే దేశీయ స్టాక్ మార్కెట్లపై కూడా ఒమిక్రాన్ ఎఫెక్ట్ పడింది.
రికార్డు స్థాయులకు చేరుకున్న దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న నష్టాల బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈరోజు కూడా మార్కెట్లు అదే బాటలో పయనించాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో
అదృష్టం అంటే వీరిదే అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే నక్క తోక తొక్కడం అంటే ఇదే. అవును మరి.. ఏడాదిలో లక్ష రూపాయల పెట్టుబడితో రూ.42లక్షలు సంపాదించడం అంటే మాటలా? వారి విషయంలో ఇది నిజమైంద
వరుస లాభాల్లో దూసుకుపోతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం మరో సరికొత్త స్థాయిని అధిరోహించాయి.