Home » Budget 2020
పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్-2020పై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. బడ్జెట్ పై పవన్ ప్రశంసలు కురిపించారు. వ్యవసాయ రంగానికి కొండ అండనిచ్చేలా బడ్జెట్
ఇవాళ(ఫిబ్రవరి-1,2020)కేంద్రఆర్థికశాఖ మంత్రి పార్లమెంట్ లో బడ్జెట్ 2020ని ప్రవేశపెట్టారు. ఆదాయాలకు ఊతం ఇవ్వడం, కొనుగోలు శక్తి పెంచడం, ఆర్థకవ్యవస్థ యొక్క ప్రాథమికాలను బలోపేతం చేయడం.అదే విదంగా ద్రవ్యోల్బణం అదుపులో ఉంచడం లక్ష్యాలతో బడ్జెట్ రూపొందిచ
ఆదాయ పన్ను శ్లాబుల్లో కేంద్ర ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్-2020-21 సందర్భంగా ఆదాయ పన్ను శ్లాబులపై కీలక నిర్ణయం తీసుకుంది. వేర్వేరు ఆదాయ వర్గాలకు ఆదాయపు పన్ను తగ్గించింది. మధ్యతరగ�
వేతన జీవులు, ట్యాక్స్ పేయర్స్కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త వినిపించారు. వేర్వేరు ఆదాయ వర్గాలకు ఆదాయపు పన్ను తగ్గించారు. వ్యక్తిగతంగా పన్నులు
ఇవాళ(ఫిబ్రవరి-1,2020)కేంద్రఆర్థికశాఖ మంత్రి పార్లమెంట్ లో చేసిన బడ్జెట్ ప్రసంగం..పెట్టుబడిదారు సెంటిమెంట్ ను నిలబెట్టడంలో పెయిల్ అయింది. పెట్టుబడిదారుల మనోభావాలను ఎత్తివేయడంలో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రకటనలు విఫలమయ్యాయి. సెన
నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగాలకు ఇకపై ఒకటే పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర బడ్జెట్ 2020 ప్రవేశపెట్టిన సందర్భంగా నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. నాన్ గెజిటెడ్ పోస్టుల రిక్రూట్ మెంట్ కోసం నేషనల్ రిక�
పౌర నేరాలను చట్టబద్ధం చేసేందుకు కంపెనీల చట్టంలో సవరణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండోసారి కేంద్రబడ్జెట్ 2020 ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె తన బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడుతూ.. కంపెనీల చట్టాన్ని
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ(ఫిబ్రవరి-1,2020) పార్లమెంట్ లో 2020-21 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆమె కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. అందులో ఒకటి వ్యక్తిగత ఆదాయపు పన్ను తగ్గుదల. తగ్గింపులు మరియు మిన
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ(ఫిబ్రవరి-1,2020) పార్లమెంట్ లో 2020-21 బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆమె కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. అందులో ఒకటి రైతులకు ప్రత్యేక రైలు సర్వీస్. రైతుల కోసం,వారి ఆదాయా�
నూతన విద్యా విధానాన్ని (NEP) నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ త్వరలోనే ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. విద్యా వ్యవస్థలో FDI విధానంతో పాటు సైన్స్, టెక్నాలజీ విద్యార్థుల ఉద్యోగార్హతలు పెరిగేలా చర్యలు చేపడతమని చెప్పారు. అప్రె�