Home » budget session 2024
తెలంగాణలో స్థూలకాయంతో బాధపడుతున్నవారిలో మహిళలు 30.1 శాతం, పురుషులు 32.3 శాతం మంది ఉన్నారు.
రాష్ట్ర ఆర్థిక అంశాలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తారని..
తెలంగాణ అసెంబ్లీలో బీసీ కుల గణన తీర్మానంను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారు.
లోక్సభలో ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు.
2024-25 సంవత్సరానికిగాను మధ్యంతర బడ్జెట్ ను గురువారం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 47.66 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
లోక్సభలో ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. సుమారు 57 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం కొనసాగింది.
పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11.05గంటలకు నిర్మలా బడ్జెట్ ను పార్లమెంట్ కు సమర్పించనున్నారు.