Home » BudgetSession
రాజకీయ స్థిరత్వం లేని దేశాలను సంక్షోభాలు చుట్టుముడుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. అభివృద్ధిలో ఇతర దేశాలతో పోల్చితే భారత్ మెరుగైన స్థానంలో ఉందని, రాజకీయ స్థిరత్వం ఉండడం, దేశ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసే ప్రసంగానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు కాంగ్రెస్ ఎంపీలు హాజరుకావడం లేదని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ చెప్పారు. శ్రీన�
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ చేసే ప్రసంగానికి దూరంగా ఉండాలని బీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకున్నాయి. ద్రౌపది ముర్ము ప్రసంగించే సమయంలో పార్లమెంటు హౌస్ బయటే ఉంటామ�
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సారి బడ్జెట్ సమావేశాలు మరింత వాడీ వేడిగా జరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లు (సీఏఏ), ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రతిపక్షాలు కూ