Home » #BudgetSession2023
రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ‘‘మోదీ పాలనలో చట్టబద్ధత, ప్రజాస్వామ్యం లేదు. అదానీ స్టాక్స్ ఇష్యూపై జేపీసీ రాజ్యాంగాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. మేము ఈ సమస్యను లేవనెత్తినప్పుడు, మైకులు స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. సభలో గంద�
కర్ణాటకలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ తన బ్రిటన్ పర్యటనలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ మీద, కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు. ఇది 12వ శతాబ్దపు సంఘ సంస్కర్త బసవేశ్వరుడిని, కర్ణాటక ప్రజలను, భారతదేశ గొప్ప సం
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడ్డాయి. విపక్షాల ఆందోళనల మధ్య లోక్ సభను స్పీకర్ ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు రాజ్యసభలోనూ గందరగోళం నెలకొం�
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో అంతకుముందు కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, అనురాగ్ ఠాకూర్, నిర్మలా సీతారామన్, ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్, నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజుతో ప్రధాన మంత్�