Home » buggana rajendranath reddy
బుగ్గన ఎపిసోడ్ వైసీపీలో కలకలం సృష్టిస్తోంది. ప్రస్తుతానికి జగన్కు దూరంగా ఉంటున్న బుగ్గన... అధినేతను కలిసి ఈ ప్రచారానికి ఫుల్స్టాప్ పెట్టాల్సి వుంటుంది. లేదంటే మౌనం అర్థాంగికారమని భావించాల్సి వుంటుందని అంటున్నారు పరిశీలకులు.
ఆన్లైన్ గేమింగ్, క్యాసినో గుర్రపు పందాలపై పన్ను విధించే అంశంపై నేడు జీఎస్టీ మండలిలో నిర్ణయం ఉండే అవకాశం ఉంది. పన్ను రేట్లు, మినహాయింపులు పరిపాలనా విధానాలు జీఎస్టీకి సంబంధించిన కీలక అంశాలను నిర్ణయించడంలో జీఎస్టీ మండలి కీలక పాత్ర పోషిస్తోం
తాజా బడ్జెట్ ప్రకారం.. కేంద్ర పన్నుల్లో ఏపీ వాటా రూ.41,338 కోట్లుగా ఉంది. ఏపీకి సంబంధించి నిధుల కేటాయింపు ఇలా ఉంది. రాష్ట్రంలోని కీలక పరిశ్రమ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్కు రూ.683 కోట్లు కేటాయించింది కేంద్రం. అలాగే తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన యూనివర
గతంలో ఉన్న వాళ్లు 8 రూపాయలు వడ్డీకి తెస్తే మేము 7 రూపాయలకు తేవడం జరిగిందన్నారు. రేట్లు పెరగడంలో రాష్ట్రానికి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్ధిక లావాదేవీలపై పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ చేసిన ఆరోపణలపై ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఫైర్ అయ్యారు.
ఏపీ ప్రభుత్వం మొదటిసారి మహిళల కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఇంతకుముందు ఎక్కడా లేని విధంగా జెండర్ బడ్జెట్ ను సభకు సమర్పించబోతోంది. సీఎం జగన్ నిర్ణయం పట్ల వైసీపీ మహిళా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సీఎంలుగా పని చేస్తున�
ఏపీ అసెంబ్లీ ముందుకు మళ్లీ సీఆర్డీఏ రద్దు బిల్లు వచ్చింది. మంగళవారం సాయంత్రం (జూన్ 16) సభలో సీఆర్డీఏ రద్దు బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్�
ఏపీ బడ్జెట్ 2020-21 ను శాసనసభలో 2020 – 21 ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశించారు. బడ్జెట్ రూ. 2,47,879.18 కోట్ల అంచనా వేశారు. రెవెన్యూ వ్యయం రూ. 1,80, 392.65 కోట్లు. మూల ధన వ్యయం అంచనా రూ. 44, 396.54 కోట్లుగా వెల్లడించారు. రెవెన్యూ లోటు రూ. 18,434 కో