building spree

    భారత్ తో ఉద్రిక్తతలు నడుమ టిబెట్ లో చైనా భారీగా పెట్టుబడులు

    September 5, 2020 / 07:56 PM IST

    భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో టిబెట్ ‌కు సంబంధించి చైనా నుంచి ఒక కీలక ప్రకటన వచ్చింది. టిబెట్‌ లో… 1 ట్రిలియన్ యువాన్ల (146 బిలియన్ డాలర్లు) కు పైగా పెట్టుబడి పెట్టేందుకు చైనా సిద్ధమైంది. కొత్త మరియు గతంలో ప్రకటించిన ప్రాజెక్టులతో సహా

10TV Telugu News